రాజమండ్రి జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల అవ్వడంతో టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదలైన చంద్రబాబు కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మర్చిపోలేనని అన్నారు. ప్రపంచంలోని తెలుగువ
వచ్చే ఏడాది 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రాకపోతే భారత స్టాక్ మార్కెట్లో సునామీ రావచ్చు.
విపక్షనేతల ఐఫోన్లకు హ్యాకింగ్ అలెర్ట్ రావడంతో కేంద్ర ప్రభుత్వమే తమ మైబైల్స్ను హ్యక్ చేశారని ఆరోపించారు. దీనిపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. అంతేకాదు యాపిల్ యాజమన్యం సైతం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.
తన కలను నెరవేర్చినవాళ్లు రైతులేనని సీఎం కేసీఆర్ అన్నారు. నేడు హుజుర్నగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ సీఎం కేసీఆర్ ప్రసంగంతో దద్దరిల్లింది. సభలో సైదిరెడ్డిని బంపర్ మెజార్టీతో గెలిపించి బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాల
పండుగ సీజన్లో పాలు, పెరుగు, జున్ను విక్రయాలు గణనీయంగా పెరుగుతాయి. ఎందుకంటే ప్రజలు వివిధ రకాల వంటలను తయారు చేస్తారు. బాగా, ముఖ్యంగా జున్ను శాఖాహారుల మొదటి ఎంపిక.
వాగ్ బక్రీ ట్రీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయారు. వీధికుక్కల దాడిలో గాయపడి బ్రెయిన్ ఇంజరీ కారణంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.
సీఎం కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిలు భారత రాష్ట్ర సమితి పార్టీ (BRS)లో చేరారు. మరోవైపు కామారెడ్డి కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్.. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిప
ఓ మహిళ పెంపుడు కుక్కను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లిఫ్ట్లోకి వద్దని వారించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ పెద్దదైంది. ఆ క్రమంలో ఆఫీసర్ చేతిలోని ఫోన్ మహిళ లాక్కోవడంతో అతను ఆమెపై చేయిచేసుకున్నాడు. ఆ క్రమంలో ఆమె భర్త వచ్చి అతనిపై దాడి చేశాడు. ఈ వీడియో స
మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఆయన్ని ఏ3గా చేర్చుతూ సీఐడీ కేసు ఫైల్ చేసింది. ఏ1గా నరేష్, ఏ2గా కొల్లు రవీంద్రను చేర్చుతూ సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.