తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన చెప్పింది వాతావరణశాఖ (Weather Dept) . ఉపరితల ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. మరో పక్క నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రె
24 అంగుళాల ఆల్ ఇన్ వన్ ఐమ్యాక్ వెర్షన్ను యాపిల్ ఆవిష్కరించింది. ఇది ఎం3తో పనిచేయుందని వివరించింది. మరింత మెరుగైన పనితీరు లక్ష్యంగా ఎం3లో 2 శ్రేణులు ప్రో, మాక్స్ వెర్షన్లు ఉన్నాయని వెల్లడించింది.
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని పేర్కొంది.
ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉన్న సంగతి తెలిసిందే. మోకాలి సర్జరీ కారణంగా గత కొన్ని రోజులుగా యూరప్లోనే ఉన్నాడు డార్లింగ్. అయితే తాజాగా ప్రభాస్ ఇండియాలో ల్యాండ్ అయ్యే సమయం వచ్చేసినట్టుగా తెలుస్తోంది.
ఈసారి అంతకుమించి అనేలా రాబోతోంది జనతా గ్యారేజ్ కాంబినేషన్. ఎన్టీఆర్, కొరటాల చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'దేవర' షూటింగ్.. ప్రస్తుతం గోవాలో జెట్ స్పీడ్లో దూసుకుపోతోంది. మరి దేవర నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ?
నేటి వరల్డ్ కప్ మ్యాచ్లో శ్రీలంకను ఆఫ్ఘన్ జట్టు ఓడించింది. ఈ విజయంతో ఆఫ్ఘన్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. ఆఫ్ఘన్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి.
తెలంగాణ టీడీపీకి అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదని తెలియడంతో పలువురు నాయకులు నిరాశలో ఉన్నారు. ఈ తరుణంలో కాసాని రాజీనామా చేసి ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. మరోవైపు కాస
కత్తి దాడికి గురైన మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డికి యశోద ఆస్పత్రి వైద్యులు సర్జరీ పూర్తి చేశారు. ఆస్పత్రిలో ఉన్న ఆయన్ని సీఎం కేసీఆర్ పరామర్శించారు. తమ పార్టీ నాయకులపై కాంగ్రెస్ పార్టీ భౌతిక దాడులకు పాల్పడుతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. తాము చ