తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలన్నీ పలు నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తున్నాయి. తాజాగా నేడు బాన్సువాడలో సీఎం కేసీఆర్ సభను నిర్వహించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం మహిళలను దోచుకుంటోందని, వాళ్ల తాళిబొట్లను తెంచి డబ్బు సంపాదించిందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
ప్రతివారం థియేటర్స్ లో సందడి చేయడానికి, తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చాలా సినిమాలు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని హిట్ అయితే, కొన్ని ఫట్ మంటాయి. అవి హిట్ అయినా, అవ్వకున్నా కొద్ది రోజులకు ఓటీటీలో అడుగుపెట్టడం చాలా కామన్.
సల్మాన్ ఖాన్, క్రిస్టియానా రొనాల్డో ఇద్దరు ఒకే ఫ్రేమ్లో కనిపించి ఫ్యాన్స్ను ఆశ్చర్యపరిచారు. టైసన్ ఫ్యురీ, ఫ్రాన్సిస్ నాగన్నౌ మధ్య జరిగిన ఈ బాక్సింగ్ మ్యాచ్ను చూసేందుకు సౌదీ అరేబియాకు వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్
ఛత్తీస్గఢ్ ఎన్నికల సందర్భంగా ప్రియాంక గాంధీ ఖైరాగఢ్ చేరుకున్నారు. ఆయన ఎనిమిది ఎన్నికల వాగ్దానాలు చేశారు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే సిలిండర్ రీఫిల్పై రూ.500 సబ్సిడీ ఇస్తామని ప్రియాంక గాంధీ చెప్పారు. రాష్ట
అఖండ, వీరసింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరిగా ప్రేక్షకుల ముందుకొచ్చాడు బాలయ్య. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ హీరోయిన్గా, శ్రీలీల కీలక పాత్ర పోషించగా.. షైన్ స్క్రీన్ పతాకం పై రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మరో సెన్సేషన్ క్రియేట్ చేసింద
వర్షాలు లేకపోవడంతో రాష్ట్రంలోని రైతులు అల్లాడిపోతున్నారని నారా లోకేశ్.. ఏపీ సీఎం జగన్కు బహిరంగ లేఖ రాశారు. వరి వేసిన పొలాల్లోనే రైతులు ఉరి వేసుకుంటున్నారని, వాళ్లని రక్షించాలని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.
ధారా స్నేహితుడు నాసీర్ను చంపడంతో ముగ్గురు అన్నదమ్ములు కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఈ సమయంలో మీరు ఎంచుకునే మార్గమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది అని తండ్రి ఇస్మాయిల్ అంటాడు. ఇక బాంబై నేర సామ్రాజ్యంలో ధారా కింగ్గా ఎలా ఎదిగాడు అనేది మిగితా కథ.