అఫ్ఘనిస్థాన్ టాప్ క్రికెటర్ రషీద్ ఖాన్కు రతన్ టాటా రూ.10 కోట్లు రివార్డు ఇచ్చారని నెట్టింట్లో తెగ ప్రచారం జరిగింది. దీనిపై ఆయన స్పందించారు. పాక్పై అఫ్ఘన్ విజయం సాధించిన సందర్భంగా రషిద్ గురించి ఈ వార్తలు వైరల్ అయ్యాయి.
విజయనగరం రైలు ప్రమాదంలో మరణించిన వారి చిత్రపటాలకు సీఎం జగన్ నివాళులు అర్పించారు. బాధితులను పరామర్శించారు. వారి కుటుంబాలకు ధైర్యం చెప్పారు. సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడారు.
ముంబై వాసులు ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లేందుకు ఈ కాలీ పీలి ట్యాక్సీలే సేవలు అందించేవి. బ్లాక్, ఎల్లో రంగులతో కనిపించే ఈ కార్లు పద్మినీ కంపెనీవి. కాలం చెల్లిన ప్రీమియర్ పద్మినీ ట్యాక్సీలు చాలా కాలంగా నడుస్తున్నాయి. నేటితో వీటికి ముంబై వాసులు
పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్ రెడ్డి బీఆర్ఎస్లోకి చేరేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ టికెట్ రాకపోవడంతో నిరాశ చెందిన ఆయన బీఆర్ఎస్లో చేరడం ఖాయమని తెలుస్తుంది. మంత్రి హరీశ్ రావు అతని ఇంటికి వెళ్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం అప్ డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలను సమస్యాత్మకంగా గుర్తించామని, ఆయా చోట్ల పోలింగ్ సమయాన్ని కుదిస్తామని తెలిపింది.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్గా ఉంటూ.. పలు అంశాలపై తనదైన శైలీలో చమత్కరించే మంత్రికి ఓ వింత అభ్యర్థన ఎదురైంది. తన లవర్తో ఫస్ట్ టైమ్ డేట్కు వెళ్తున్న ఓ యువకుడు డబ్బులు కావాలని అభ్యర్ధించాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారింది.
ఇజ్రాయెల్కు గూఢచర్యం చేశారనే ఆరోపణలతో ఖతార్ ప్రభుత్వం భారత్కు చెందిన ఎనిమిది మంది మాజీ కెప్టన్లకు ఖతార్ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఈక్రమంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ బాధిత కుటుంబాలను పరామర్శించి వాళ్లకు అండగా ఉంటామని తె