KMR: జిల్లా పోలీసు శాఖలో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతుంది. జిల్లాలోని స్పెషల్ బ్రాంచ్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న పి. కృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ఓవ్యక్తి పాస్ఫోర్ట్ దరఖాస్తు విచారణలో కృష్ణ సరైన శ్రద్ధ చూపలేదు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఈ విషయాన్ని గుర్తించి, నివేదికను ఇంఛార్జ్ డీఐజీకి పంపించారు. డీఐజీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.