BHPL: భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని మైనారిటీ గురుకులంలో ఖాళీ సీట్ల కోసం గురువారం లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రవి తెలిపారు. నాన్ మైనారిటీ విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తు చేసినవారు ఈ డ్రా కు అర్హులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం గురుకులంలో విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో డ్రా నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.