క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి రెండో పెళ్లి చేసుకోబోతుంది అని ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా వాటిపై స్పందించింది. ఏ ఆధారాలు లేకుండా ఇలా వ్యక్తిగత విషయాలపై ఎలా వార్తలు రాస్తారు అని మండిపడింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలుపాలైన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సుప్రీంకోర్టులోనూ ఊరట దక్కలేదు. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది.
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఓ ఒంటరి ఏనుగు వీధుల్లో తిరుగుతూ రైల్వే స్టేషన్కు చేరుకుంది. అప్పటికే ఏనుగు పలు గ్రామాల్లో ఆస్తి నష్టం కలిగించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు
తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమ యంలో హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద బహిరంగ సభకు సిద్ధమైతే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండ
బిగ్ బాస్’ హస్ నుంచి సందీప్ ఎలిమినేట్ అయ్యాడు.తొలి మేల్ కంటెస్టెంట్గా సందీప్ బయటకు వచ్చేశాడు. దీంతో మిగిలిన ముగ్గురి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం రాత్రి కంటకాపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య 14కు పెరిగింది.100 మందికిపైగా గాయపడ్డారు.
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ చంద్రబాబును తలుచుకుని తీవ్ర భావోద్వేగాలకు లోనైన కంటతడి పెట్టారు.బాబు జైలు ఉంటే కడుపు తరుముకుపోతుందన్నారు. భగవంతుడు నాకు ఆయుష్షు ఇస్తే.. నేను బాబుకోసం చచ్చిపోతా అని చెబుతా అన్నారు.
విజయనగరంలో రెండు రైళ్లు ఢీకొనడంతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. దీంతో ప్రమాద స్థలంలో కరెంట్ లేక అంధకారం నెలకొంది. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడినప్పటికీ రైల్వే సిబ్బంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉ
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత నాగం జనార్ధన్ రెడ్డి ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిశారు. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు స్పష్టం చేశారు. నాగం రాకతో బీఆర్ఎస్ వర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది.