Mouse : పరిశోధనా రంగంలో జపాన్ శాస్త్రవేత్తలు అరుదైన ఘనత సాధించారు. ఎలుక పిండాలను స్పేస్ లో అభివృద్ధి చెందించారు. దీంతో మానవులు కూడా అంతరిక్షంలో పునరుత్పత్తి చేయగలరని శాస్త్రవేత్తలు నిరూపించారు.
యాక్షన్ హీర్ అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్యకు ప్రముఖ నటుడు ఉమాపతితో ఎంగేజ్మెంట్ అయ్యింది. తమిళ స్టార్ కమెడియన్ ‘తంబి రామయ్య’ కుమారుడే ఉమాపతి. వీరి నిశ్చితార్థ వేడుక చెన్నైలో అతికొద్ది మంది సమక్షంలోనే జరిగింది. నిశ్చితార్థం అనంతరం ఐశ్వర్య,
వన్డే వరల్డ్కప్ రసవత్తరంగా జరుగుతుంది. ఈ రోజు లక్నో వేదికగా భారత్, ఇంగ్లాండ్ ఇరు జట్లు పోటీ పడ్డాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఇండియా ప్లేయర్స్ను కట్టడి చేసింది. వికెట్లు కోల్పోవడంతో నెమ్మదిగా ఆడినా భారత్ నిర్ణీత ఓవర్లలో 229 ప
భారత్ నుంచి స్మగ్లింగ్ కాబడిన 1414 విగ్రహాలు తిరిగి మన దేశానికి ఇస్తున్నట్లు న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం అంగీకరించింది. ఇదివరకే 105 విగ్రహాలను ఇచ్చింది.
పవన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడినందుకు రేణూ దేశాయ్పై కొందరు విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆ ట్రోల్స్పై రేణూ స్పందించారు. ట్రోల్స్ చేస్తున్నవారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతం నుంచి బలమైన గాలులు వీస్తాయని, మరో 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది.
వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ఇవ్వాలని సోనియా గాంధీ కాళ్లు మొక్కారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఆ తర్వాత వెంటనే మాట మార్చారని పేర్కొన్నారు.
తాను చనిపోతూ 48 మంది ప్రాణాలను ఓ బస్సు డ్రైవర్ కాపాడాడు. గుండెపోటు రావడంతో వేగంగా వెళ్తున్న బస్సును ఆ డ్రైవర్ కట్టడి చేశాడు. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.