NRML: పల్లె దవకానాలతో ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ అన్నారు. గురువారం మధ్యాహ్నం జన్నారం మండలంలోని కలమడుగు గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె దవఖాననూతన భవనాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తుందన్నారు. ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.