చెక్ రిపబ్లిక్లోని నాడ్ లాబెమ్ పట్టణంలో డాలర్ల వర్షం కురిసింది. చెక్ ఇన్ఫ్లుయెన్సర్, టీవీ హోస్ట్ కమిల్ బార్టోషేక్ హెలికాఫ్టర్ ద్వారా ఈ డబ్బును కురిపించాడు. దీనికోసం భారీ ఎత్తున జనాలు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్క
చంపాపేట్కు చెందిన స్వప్న హత్య కేసులో సంచలన నిజాలు వెలుగు చూశాయి. దర్యాప్తులో కీలక విషయాలను బయటపెట్టారు పోలీసులు. స్వప్న తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధాకంగా ఇది హత్య కేసుగా నమోదు చేశారు.
వెబ్ సిరీస్, టీవీ షోలతో బిజీగా ఉన్నారు నిత్యామీనన్. స్కైలాబ్ అనే మూవీని నిర్మించారు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ప్రారంభించారు. పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టంచేశారు. తనను చేసుకునే వాడికి ఇలాంటి అర్హతలు ఉండాలని చెబుతున్నారు.
పిల్లలకు సరిగా పాఠాలు చెప్పరు, హోం వర్క్ చేశారా లేదా అనేది చూడరు.. మీకెందుకు రూ.లక్షల్లో జీతాలు అని ప్రభుత్వ టీచర్లపై విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు.
పారా ఏషియన్ గేమ్స్లో శీతల్ దేవి గోల్డ్ మెడల్ సాధించారు. ఆమె ప్రతిభను చూసి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఆశ్చర్య పోయారు. తమ కంపెనీకి చెందిన కారును ఇస్తానని.. ఏ కారు కావాలో కోరుకోవాలని అడిగారు. ఆ కారును శీతల్కు అనుగుణంగా మార్పులు చే
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్ ప్రాక్టీస్ చేస్తోండగా గాయపడ్డారు. ఇంగ్లాండ్తో కీలకమైన లీగ్ మ్యాచ్ ముందు రోహిత్కు గాయమైంది. దీంతో అతను ఆడతాడా లేదా అనే సందిగ్ధత మాత్రం కొనసాగుతోంది.
నేటి వన్డే వరల్డ్ కప్ టోర్నీలో బంగ్లాదేశ్పై నెదర్లాండ్స్ జట్టు ఘన విజయం సాధించింది. బంగ్లా జట్టు 142 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో నెదర్లాండ్స్ టీమ్ 87 పరుగుల తేడాతో ఘన విజయాన్ని పొందింది.
సీతారామం సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ను పెంచుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్. తాజాగా నేచురల్ స్టార్ నానితో 'హాయ్ నాన్న' మూవీలో నటిస్తోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో ఫోట్షూట్ ద్వారా అందాలను ఆరబోస్తోంది. తాజాగా బ్లాక్
ఓ తండ్రి తన కొడుకును అమ్మకానికి పెట్టిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అలీగఢ్ ప్రాంతంలో తన కుమారుడ్ని అమ్ముకుంటున్న ఫోటోను ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.