మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీ సామాజిక సాధికారిక బస్సు యాత్రలో భాగంగా భీమిలిలో చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యాలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కంటే గౌరవంగా విధులు నిర్వర్తిస్తున్నామని ఆయన తెలిపారు.
ఇక 50 ఏళ్లపైబడిన పోలీసులు రిటైర్మెంట్ తీసుకోనున్నారు. వారికి నిర్బంద పదవీ విరమణ ఇవ్వనున్నట్లుగా సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. సామర్థ్యం లేనివారిని తొలగించి వారి స్థానంలో సమర్థులైన వారిని నియమించే ప్రక్రియను యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ప్రారం
బాంబేకి వచ్చిన పోలీసు ఆఫీసర్ అక్కడి డాన్ చేతులో ఎలా కీలు బొమ్మగా మారాడు. ఎంతో శ్రద్ధగా పెంచుకున్న పిల్లలు ముంబాయ్లో దాదాగిరి ఎందుకు చేయాల్సి వచ్చింది. బాంబేనే పోయించే డాన్ ధారాను చూసి ఎందుకు భయపడుతాడు.
స్మార్ట్ టీవీలపై అమెజాన్ బంపరాఫర్ ప్రకటించింది. 50 శాతం డిస్కౌంట్తో అతి ధక్కువ ధరకే ఆ స్మార్ట్ టీవీలను సొంతం చేసుకోవచ్చు. అద్భుతమైన ఫీచర్లతో తక్కువ ధరకే లభించే ఆ స్మార్ట్ టీవీలపై ఓ లుక్కేయండి.
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ప్రభుత్వ , కొన్న ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులకు 15 శాతం జీతం పెంపును ప్రతిపాదించింది. త్వరలో వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చే వీలున్నట్లు తెలుస్తోంది.
నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ దసరాకు విడులై బాక్స్ ఆఫీస్ విన్నర్గా నిలిచింది. భారీ కలెక్షన్లను రాబట్టింది. అయితే ఈ చిత్రం అంత వసుళ్లు సాధించలేదని, అవన్ని ఫేక్ లెక్కలని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ డై
ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-కన్వీనర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేశారు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో అర్థం కూడా తెలియని వ్యక్తి దాని గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని అన్నారు.
జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగిడింది. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్తో దేవర మూవీలో నటిస్తోంది.
ఓ వ్యక్తి ఈజీ మనీ కోసం అమ్మాయిల ఫోటోలతో మార్ఫింగ్ వీడియోలు చేసి అమ్మడం మొదలు పెట్టాడు. ఆ వీడియోలను ట్విట్టర్లో 50 రూపాయలకే అమ్ముతుండటాన్ని సైబర్ పోలీసులు గుర్తించారు. చాకచక్యంగా ఆ వ్యక్తిని సైబర్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.