ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్పై దాడి చేసిన ఉగ్రవాద సంస్థ హమాస్ నాయకుడు శుక్రవారం కేరళలోని మలప్పురంలో సాలిడారిటీ యూత్ మూవ్మెంట్ నిర్వహించిన ర్యాలీకి హాజరైనట్లు సమాచారం.
బాలీవుడ్ స్టార్ సింగర్ జోనితా గాంధీ అంటే తెలియని సంగీత ప్రియులు ఉండరు. తాను పాడిన ఎన్నో పాటలు సూపర్ హిట్గా నిలిచాయి. తాజాగా తన గురించి కీలక విషయాన్ని ఒకటి బయటపెట్టింది. ఇన్ని హిట్లు సాధించినా ఇప్పటికీ భయపడుతూనే ఉంటుందటా. ఆ వివరాలేంటో ఇప్పు
ఓ డాక్టర్ తాను పెంచుకుంటున్న ఆవుకు స్వయంవరాన్ని ప్రకటించాడు. రేపు ఉదయం 9 గంటలకు ఆ ఆవును స్వయంవరం జరగనుంది. అలాగే వివాహ మహోత్సవం, విందు ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి.
సోషల్ మీడియాలో రోజూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి వేడి నూనెలో పకోడీలు వేస్తూ చేతులు పెడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
దక్షిణాఫ్రికా చేతిలో వికెట్ తేడాతో పాక్ (PAK vs SA) ఓడిపోయి సెమీస్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా డీఆర్ఎస్ నిర్ణయాలపై మరోసారి నెట్టింట ట్రోలింగ్ మొదలైంది.
విశాఖపట్టణం లోక్ సభ నుంచి పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పష్టంచేశారు. ఇక్కడి ప్రజల మద్దతు తనకు ఉందన్నారు. పవన్ కల్యాణ్ కన్నా తానే బెటర్ అని ఎంపీ అన్నారని గుర్తుచేశారు.
ఢిల్లీ ఎన్సీఆర్లో ఉల్లి ధర సెంచరీ కొట్టింది. ఆ ప్రాంతంలో ఉల్లి రిటైల్ ధర రూ.100కి చేరింది. రోజురోజుకూ పెరుగుతున్న ఆనియర్ ధరలు.. సామాన్యులకు అందేలా కనిపించడంలేదు.