తొలి జాబితా విడుదల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తనను అవమానించారని ఆ పార్టీని వీడారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు రెండో జాబితా తర్వాత నాగం జనార్దన్ రెడ్డి కూడా అదే బాట పట్టబోతున్నారు.
ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం కారణంగా ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు. ముఖ్యంగా ఈ యుద్ధం కారణంగా ఇప్పటి వరకూ 3,595 మంది చిన్నారులు మరణించినట్లుగా గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గాజా ప్రాంతంలో ఇప్పటి వరకూ 7,703 మంది చనిపోయారని, మరణాల సంఖ్య
పాకిస్థాన్ యూట్యూబర్ అలిజా సహర్ చిక్కుల్లో పడింది. ప్రైవేట్ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
సోషల్ మీడియాలో ఫాలొవర్స్ కోసం యువకులు చేసే విన్యాసాల గురించి తెలిసిందే. కారును వెనకకు నడిపి వైరల్ అయ్యారు. ఫాలొవర్స్ వస్తారు అనుకుంటే పోలీసులు వచ్చారు. అరెస్ట్ చేసి జైల్లో వేశారు.
కేరళలోని ఎర్నాకులంలోని కన్వెన్షన్ సెంటర్లో క్రైస్తవుల ప్రార్థనా సమావేశంలో భారీ బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో ఒకరు మృతి చెందగా, 40 మంది గాయపడినట్లు సమాచారం.