BHPL: జిల్లాలోని గోరి కొత్తపల్లి మండల బీజేపీ అధ్యక్షుడిగా సూదనబోయిన విష్ణు యాదవ్ను జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి నియమించారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా విష్ణు యాదవ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో మండల బాధ్యతలు అప్పగించిన జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.