భగవంత్ కేసరి మూవీ ఓటీటీ ప్లాట్ పామ్ ఖరారైంది. ఈ నెల 23వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించి ప్రైమ్ వీడియో మాత్రం ప్రకటన విడుదల చేయలేదు.
చియాన్ విక్రమ్.. ఈ పేరు చెబితే ఎలాంటి క్యారెక్టర్ అయినా వణికిపోవాల్సిందే. ప్రస్తుతం విక్రమ్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో 'తంగలాన్' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా.. గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
వాంఖడే స్టేడియంలో నేడు సచిన్ టెండూల్కర్ విగ్రహావిష్కరణ జరగనుంది. వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా గురువారం భారత్, శ్రీలంక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్కు ఒక రోజు ముందుగానే సచిన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కార్యక్రమానికి బీసీసీఐ సభ్యులత
పాకిస్థాన్ కిక్రెటర్ షోయబ్ మాలిక్ భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యక్తిత్వం గురించి ప్రశంసించారు. ఇండియన్ టీమ్ గెలవాలంటే అతని సూచనలు తప్పనిసరిగా ఉండాలని ఓ ఇంటర్వూలో తెలిపాడు.
ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకుంటున్నారు. తన సెంటిమెంట్ ప్రకారం మూడో సారి రాజశ్యామల యాగం చేస్తున్నారు. యాగ ఫలంతో అధికారం చేపడుతానని భావిస్తున్నారు.
మధ్యంతర బెయిల్ ద్వారా జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు తన కుటుంబీకుల ఎదుట భావోద్వేగానికి లోనయ్యారు. తన సతీమణి భువనేశ్వరి కన్నీళ్లను చూసి తాను కూడా కంటతడి పెట్టుకున్నారు. కాగా నేడు ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి సాయంత్రం చేరుకోనున్నట
బిగ్ బాస్ సీజన్ 7 హాట్ హాట్గా జరుగుతోంది. 8వ వారంలో ఎలిమినేషన్ నుంచి శోభా శెట్టి రెప్పపాటులో తప్పించుకున్నారు. 9వ వారంలో తప్పకుండా ఎలిమినేట్ అవుతుందని తెలుస్తోంది.
భారత టెన్నిస్ క్రీడాకారిణి పీవీ సింధు మోకాలికి గాయం అయ్యింది. దీంతో ఆమె కొన్ని వారాల పాటు ఆటకు దూరం కానుంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఆమె ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొననుంది.
అమెరికాలో తెలుగు విద్యార్థిపై కత్తి దాడి చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన వరుణ్ రాజ్పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. వరుణ్ చికిత్సకు సాయం చేస్తానని మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.