ఏపీ ముఖ్యమంత్రి జగన్పై టీడీపీ నేత ఏలూరి సాంబశివరావు కల్తీ మద్యం విషయంలో తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ మద్యం వల్ల రాష్ట్రంలో వేలమంది వాళ్ల ఆసుపత్రి పాలై వాళ్ల ప్రాణాలను పొగొట్టుకున్నారని ఆరోపించారు.
ఆరోపణలు- ప్రత్యారోపణలతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. సీఎం కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని కల్వకుర్తి విజయభేరి సభలో రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అధిక సంతానం పర్యావరణానికి హాని కలిగిస్తుందని.. తక్కువ సంతానం పర్యావరణాన్ని కాపాడుతుందన్న కొందరి భావనను ఎలాన్ మస్క్ ఒప్పుకోరు. సంతానం ఎక్కువైతే పర్యావరణానికి ఎలాంటి హాని లేదని, తర్వాతి తరాన్ని మనమే సృష్టించుకోవాలని మస్క్ తెలిపారు.
ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపడుతోందని జనతా కా మూడ్ సర్వే చెప్పింది. ఆ పార్టీ 75 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.
తెలంగాణలో నిరుద్యోగం రోజురోజుకి ఎంత పెరిగిపోతుందో అనడానికి ఈ వీడియో నిదర్శనమని చెప్పవచ్చు. ఒకే ఒక్క పోస్ట్కు ఓ కంపెనీ వాక్ ఇన్ ఇంటర్వూ నిర్వహించగా వందలాది మంది నిరుద్యోగులు వచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బెంగళూరులో గల ఓ మాల్లో మైనర్ బాలిక పట్ల నీచుడు మిస్ బిహేవ్ చేశాడు. క్షణకాలంలో వచ్చి అమ్మాయికి డ్యాష్ ఇచ్చి, చేతు పెట్టి.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ వీడియోను సింగర్ చిన్మయ్ షేర్ చేసి.. మండిపడింది.
ప్రగతి భవన్ వేదికగా ఎన్నికల ప్రచారం జరిగిందని, మంత్రి కేటీఆర్పై ఫిర్యాదులు అందినట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ తరుణంలో మంత్రి కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ కోరింది.
పాత ఫోన్ ఉపయోగించే వాళ్లు 5జీ స్మార్ట్ఫోన్కు అప్గ్రేడ్ కావాలనుకునే వాళ్లకు శామ్సంగ్ గుడ్ న్యూస్ చెప్పింది. 'అప్గ్రేడ్ టూ ఆసమ్'(Upgrade to Awsome) పేరుతో ఓ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది.