AKP: ఆరోగ్యం బాగానే ఉందని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. తీవ్ర అలసటతో అసెంబ్లీ సమావేశాల్లో గురువారం స్పృహ తప్పడంతో సమీపంలో గల ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమ
W.G. సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర 8వ రోజు పెంటపాడు మండలం అల్లంపురం గ్రామానికి గురువారం చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు, మహిళలు పెద్ద ఎత్తు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జే.ఎన్.వి. గోపాల
PPM: జిల్లాలో కొనసాగుతున్న రహదారులు, భవనాల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆర్అండ్బి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆ
బీహార్ సీఎం నీతీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లనుండటంతో.. సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో 2005 నుంచి బీహార్ రాజకీయాలను శాసించిన నితీష్ శకం ముగియనుంది. మరోవైపు జేడీయూ భవిష్యత్తుపై కూడా చర్చ మొదలైంది. నీతీష్ లేని జేడీయూను బీజేపీ ఎలా డీల్ చేస
ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అటెండరుగా విధులు నిర్వహిస్తున్న వల్లభాపురం నాగ ఆంజనేయులు గురువారం మృతి చెందారు. గుండెపోటుతో ఆయన మరణించారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. నాగ ఆంజనేయులు మృతి పట్ల దేవ
AKP: హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం అసెంబ్లీలో అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఒక్కసారిగా స్పృహ తప్పడంతో తోటి మంత్రులు ఎమ్మెల్యేలు మార్షల్స్ సభ బయటకు తీసుకువచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్య చికిత్సకు సమీపంలో ఆసుపత్రికి తరల
ELR: ఉపాధి కూలీలు తప్పనిసరిగా ఈ కేవైసీ నమోదు చేసుకోవాలని గణపవరం MPDO సత్యనారాయణ అన్నారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నకిలీ హాజరును అరికట్టడానికి, నిజమైన కూలీలకు పారదర్శకంగా వేతనాలు అందించడానికి ముఖ గుర్తింపు నమోదు చేస
JGL: మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ఇటుకలు, ఇసుక, సిమెంట్ ధరలు, నాణ్యత వివరాలను తెల
E.G: సీఎం చంద్రబాబు జిల్లాల పనితీరును నేరుగా పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. అధికారులు మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని ఆదేశించారు. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలు, ఫిర్యాదుల పరిష్కారంపై క్రమం తప్
కర్నూలు: గడపగడపకు సీపీఐ విరాళాల సేకరణ కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. మూడు బృందాలుగా విడిపోయిన నాయకులు, కార్యకర్తలు ప్రజలను కలుసుకుని విరాళాలు సేకరించారు. నగర కార్యదర్శి పి. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నగరాల్లో ఇంటి స్థలం లేని ప్రతి పేద క