రోజువారీ ఆహారంలో అల్లం చేర్చుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇది శరీరంలోని మంటను తగ్గించే ‘యాంటీ ఇన్ఫ్లమేటరీ’ గుణాలను కలిగి ఉంటుంది. అలాగే, వికారం, అజీర్ణం వంటి సమస్యలను నిమిషాల్లో తగ్గిస్తుంది. ముఖ్యంగా అల్లం టీ తీస
VZM: మహిళా సాధికారత వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో మహిళల భద్రత, హక్కులపై ప్రత్యేక వీడియోలు ప్రదర్శించి అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టడంలో సమాజంల
ADB: మహిళలు ధైర్యంతో ముందడుగు వేసి అన్ని రంగాల్లో తమ సత్తా చాటాలని ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్ పర్సన్ బండారి అనూష పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని వెటర్నరీ ఆస్పత్రిలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళల ఎ
NGKL: అమ్రాబాద్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో మన్య ప్రాణుల సంరక్షణ గురించి ఇవాళ అవగాహన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అరుణ హాజరై మాట్లాడుతూ.. అడవి జంతువులను వేటాడకూడదని, అడవిలోకి ప్లాస్టిక్ తీసుకెళ్లకూడదని విద్యార్
AKP: సంపద కేంద్రాలను సక్రమంగా నిర్వహిస్తే పంచాయతీలకు ఆదాయం సమకూర్తుందని ఎస్ రాయవరం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ అన్నారు. గురువారం కర్రివానిపాలెంలో సంపద కేంద్రాన్ని సందర్శించారు. ప్రతి గ్రామానికి స్వచ్ఛ రథం షెడ్యూల్ ప్రకారం వస్తుందన
SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 8 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని జిల్లా ఇంఛార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామికి ఆలయ బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను మాజీ ఎమ్మెల్యే తూముకు
కృష్ణా: ప్రసిద్ధ నాట్యకేంద్రంగా గుర్తింపు పొందిన కూచిపూడి గ్రామంను సాంస్కృతిక వారసత్వ సంపద కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్ డి.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం శ్రీ అమరజీవి పొట్టి శ
GNTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు బీఆర్ స్టేడియంలో మార్చి 7న భారీ అథ్లెటిక్స్ లీగ్ నిర్వహిస్తున్నట్లు మై భారత్ జిల్లా ఉపసంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి, డీఎస్డీఓ పఠాన్ ఆఫ్రోజ్ ఖాన్ గురువారం తెలిపారు. అండర్-13, 13-18, 18 ఏళ
VZM: కొత్తవలస మండల సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం వెంకటరమణ ఆద్వర్యంలో గ్రామ సంఘ జెండర్ కమిటీల శిక్షణ గురువారం నిర్వహించారు. లింగ అసమానతలు హింస, వివక్షపై అవగాహన ఉండాలని సూచించారు. సమాజంలో మహిళ ఆర్థిక సహకారాలు, తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంల
KDP: సిద్ధవటం మండలం పి.కొత్తపల్లి PHC పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో గురువారం డా. రంగ లక్ష్మీ ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా CHO లక్ష్మీ నరసమ్మ మాట్లాడుతూ.. 2 వారాలు నుంచి,దగ్గు,జ్వరము,అలసట బరువు తగ్గడం రాత్రిపూ