NGKL: అమ్రాబాద్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో మన్య ప్రాణుల సంరక్షణ గురించి ఇవాళ అవగాహన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అరుణ హాజరై మాట్లాడుతూ.. అడవి జంతువులను వేటాడకూడదని, అడవిలోకి ప్లాస్టిక్ తీసుకెళ్లకూడదని విద్యార్థులకు సూచించారు. మూగజీవాలకు హాని తలపెట్టకుండా పర్యావరణాన్ని కాపాడాలని ఆమె పిలుపునిచ్చారు.