JGL: మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ఇటుకలు, ఇసుక, సిమెంట్ ధరలు, నాణ్యత వివరాలను తెల
E.G: సీఎం చంద్రబాబు జిల్లాల పనితీరును నేరుగా పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. అధికారులు మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని ఆదేశించారు. పౌర సేవలు, సంక్షేమ పథకాల అమలు, ఫిర్యాదుల పరిష్కారంపై క్రమం తప్
కర్నూలు: గడపగడపకు సీపీఐ విరాళాల సేకరణ కార్యక్రమం రెండో రోజు కొనసాగింది. మూడు బృందాలుగా విడిపోయిన నాయకులు, కార్యకర్తలు ప్రజలను కలుసుకుని విరాళాలు సేకరించారు. నగర కార్యదర్శి పి. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నగరాల్లో ఇంటి స్థలం లేని ప్రతి పేద క
CTR: జిల్లా సమగ్ర అభివృద్ధిలో బ్యాంకుల పాత్ర కీలకమని, ఆ దిశగా బ్యాంకర్లు పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో డీసీసీ, డీఎల్ఆర్సీ లీడ్ బ్యాంక్ వారితో సమావేశం నిర్వహించారు. ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగంలో రైత
టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఫీల్డింగ్పై బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే.. కొన్నిసార్లు మేం ఫీల్డింగ్లో అనవసరంగా 15-20 పరుగులు ప్రత్యర్థి జట్టుకు ఇస్తున్నాం. ఇది మేం ఒప్పుకోవాల్సిన విషయం. అందుక
MNCL: శ్రీరాంపూర్ ఏరియా RK-న్యూటెక్ సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని CITU ఆధ్వర్యంలో గనిలోని కార్మికుల సంతకాల సేకరణ చేపట్టారు. గురువారం గని మేనేజర్ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ.. కోల్ కట్టర్స్, సప
KMM: అమెరికా సామ్రాజ్యవాద కాంక్షతో వివిధ దేశాలపై దాడులు కొనసాగించడం తప్పుడు చర్య అని CPM జిల్లా నాయకులు నున్న నాగేశ్వరరావు అన్నారు. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ దాడులకు నిరసనగా గురువారం ఖమ్మంలో సీపీఎం ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రం
పెద్దపల్లి జిల్లాలో ఇవాళ జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం గణితం, జంతు శాస్త్రం, చరిత్ర పరీక్షలకు 96% మంది విద్యార్థులు హాజరయ్యారని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన తెలిపారు. 4306 మంది హాజరు కావలసి ఉండగా, 4176 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 130 మంది
NLG: 99 రోజుల ప్రజా పాలన ప్రగతి-ప్రణాళిక కార్యాచరణపై చిట్యాల మున్సిపల్ ఆఫీస్లో ఛైర్ పర్సన్ పందిరి గీత అధ్యక్షతన గురువారం సమీక్ష నిర్వహించారు. వార్డుల్లో పారిశుధ్యం, నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణను మెరుగుపరచాలని, పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయ
KMR: బిక్కనూర్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం దేశానికే ఆదర్శమని, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ బద్దం ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. గురువారం మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన ఇంటి నిర్మాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ