HYD: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి పాటించాలని కాచిగూడ ట్రాఫిక్ సీఐ బి.వీర కౌశిక్ అన్నారు. కాచిగూడ ట్రాఫిక్ PS ఆధ్వర్యంలో ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమాన్ని కాచిగూడ రైల్వేస్టేషన్ వద్ద నిర్వహించారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఎల
WNP: శ్రీరంగాపురం రంగనాథస్వామి గుడి ఉమ్మడి జిల్లాలోని పురాతన వైష్ణవాలయాల్లో ఒకటిగా పేరొందింది. సుమారు 340 ఏళ్ల క్రితం వనపర్తి సంస్థాన ప్రభువు అష్టభాషా బహిరీ గోపాలరావు హయాంలో దీనిని నిర్మించారని చరిత్ర చెబుతోంది. రంగ సముద్రం చెరువు ఒడ్డున ఉన్న
VZM: జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడుగుజాడల్లో పార్టీ భావజాలన్నీ, సిద్ధాంతాలుకు అనుగుణంగా ముందుకు వెళ్దామని జనసేన నాయకులు కొర్నాన రామకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం స్దానిక BC కాలనీలో మాట్లాడుతూ జనసేన సభత్వ నమోదు కార్యక్రమం గురువారం ను
KDP: పెద్దముడియం మండలం అంటే బాంబులు, కత్తులు ఫ్యాక్షనే గుర్తుకొస్తుంది. కానీ పెద్దముడియంలో పురాతనమైన కట్టడాలు కూడా ఇక్కడ ఉన్నాయి. పాలెగాళ్ల కాలం నాటి బురుజులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ బురుజుకు దాదాపు 300 సంవత్సరాల క్రితం కట్టించారు. పూర్వంలో శత్రు
NDL: కొలిమిగుండ్ల మండలం గోరుమానుపల్లె గ్రామానికి చెందిన దారా ప్రదీప్ అనే యువకుడు ఇటీవల గనిలో పనిచేస్తుండగా విద్యుత్ షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు తమను ఆదుకోవాలని వారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కోరారు. సీఎం రి
ADB: విమానాశ్రయం రాకతో ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా అద్భుతమైన వృద్ధిని సాధిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప
KMM: సత్తుపల్లి మండలం రామ గోవిందాపురం గ్రామంలో నూతన ఇందిరమ్మ గృహాలను బుధవారం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో
HNK: పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కౌన్సిలర్ సూదమల్ల రమేష్ అన్నారు. వార్డు పరిధిలోని పలు కాలనీలలో నేడు కౌన్సిలర్ పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని శానిటేషన్ పనులను పరిశీలించారు. అభివృద్
BDK: అశ్వాపురం మండలానికి చెందిన రైతు చిగురుపాటి భద్రయ్య వరి పంటను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసి రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మకమైన స్టేట్ రైతురత్న అవార్డు అందుకోవడం పట్ల ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు. బుధవారం మణుగూరులో
RR: నందిగామ మండల పరిధిలోని ధన్సింగ్ తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల న