KMM: సత్తుపల్లి మండలం రామ గోవిందాపురం గ్రామంలో నూతన ఇందిరమ్మ గృహాలను బుధవారం సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.