BHPL: అన్నారం బ్యారేజ్ వద్ద అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మహాదేవపూర్ డివిజన్-2 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమేష్ బాబు స్పష్టం చేశారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు సీడబ్ల్యూపీఆర్ఎస్ పుణ
NLR: బోగోలు మండలం కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని ఆలయ సిబ్బంది మంగళవారం మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు సిబ్బంది తెలియజేశారు. ఇవాళ రాత్రి 8:30 గంటలక
తిరుపతి ఎస్వీయూలో రూసా–2 కింద 15 రోజుల డీజీసీఏ-ఆర్పీటీఓ డ్రోన్ పైలట్ శిక్షణ కార్యక్రమాన్ని ఉపకులపతి ఆచార్య టాటా నరసింగరావు ప్రారంభించారు. డ్రోన్ ఆపరేషన్లు, మ్యాపింగ్, నిఘా, సర్వే వంటి అంశాలపై ప్రాక్టికల్ శిక్షణ ఇవ్వనున్నారు.మొదటి రెండు బ్య
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా విజయ్ దళపతి ‘తేరి’ మూవీకి రీమేక్ కాదని దర్శకుడు హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు. మొదట రీమేక్గా భావించినా, తర్వాత కథను పూర్తిగా మార్చేశామని స్పష్టం చేశాడు. కథ, మాటలు, దర్శకత్వం తనవే అయినప్పుడు రీమేక్ అనడం సరిక
AP: మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు కుమారుడు సునీల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. లిక్కర్ టెండర్ల స్కామ్ కేసు నుంచి తప్పించేందుకు లంచం ఇచ్చేందుకు యత్నించారని సిట్ ఐవో ఫిర్యాదు చేశారు. దీంతో 318(4), 61(2) సెక్షన్ల కి
TPT: శ్రీవారి దర్శనానికి వచ్చిన వృద్ధురాలికి టీలో మత్తు మాత్రలు కలిపి ఇచ్చి 73 గ్రాముల బంగారు తాళిబొట్టు చైన్ దొంగిలించిన మహిళను తిరుమల టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు దర్యాప్తు చేసి నిందితురాలు వల్లి (56)
GDWL: హోలీ పండుగను శాంతియుతంగా, సహజ రంగులతో జరుపుకోవాలని రాజోలి ఎస్సై గోకారి సూచించారు. ఇష్టం లేని వ్యక్తులపై లేదా వాహనాలపై బలవంతంగా రంగులు చల్లరాదని హెచ్చరించారు. యువత ప్రమాదకర నదులు, చెరువుల్లో స్నానాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని కో
ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం జాతీయ రహదారి ఫ్లైఓవర్ బ్రిడ్జిపై మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వైపు వెళ్తున్న కర్రల లారీని వెనక నుంచి కారు ఢీ కొట్టి, డివైడర్కు తగిలింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అబ్దుల్ మానేన్
ATP: యాడికి మండల కేంద్రంలో శ్రీ శివలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మరథోత్సవం కన్నుల పండువగా సాగింది. గోవింద నామస్మరణతో పురవీధులు మార్మోగగా, వేలాదిమంది భక్తుల నడుమ రథం కదిలింది. రథం ముందు హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాన్ని ప్రారంభించారు
AP: కాసేపట్లో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. కల్తీ పాలు, అతిసారం, వేట్లపాలెం పేలుడు, టీటీడీ ఛైర్మన్ వివాదం వంటి వరుస ఘటనల నేపథ్యంలో వారి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. టీటీడీ లడ్డు అంశం, వన్మెన్ కమిటీ, కూటమి ఎ