అన్నమయ్య: జిల్లా కలికిరిలోని సైనిక్ స్కూల్లో సోమవారం బాంబు బెదిరింపు ఈ-మెయిల్ నేపథ్యంలో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. బాంబ్ డిస్పోజల్, డాగ్ స్వాడ్ బృందాల తనిఖీల్లో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. బెదిరింపు పుకారేన
KNR: చొప్పదండి పట్టణంలోని రెండవ వార్డులో గౌరవ ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యమన్న, కౌన్సిలర్ కొట్టె అశోక్ చొరవతో రూ. 18 లక్షల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. తుమ్మ రాములు ఇంటి నుంచి వెంకట్ రెడ్డి ఇంటివరకు అండర్గ్రౌండ్ డ్రెయినేజీ, చెట్పెల
AKP: మాతా, శిశు మరణాల నివారణకు సకాలంలో సేవలు అందించాలని జిల్లా టాస్క్ ఫోర్స్ ప్రధాన అధికారి డాక్టర్ జె.ప్రశాంతి సూచించారు. సోమవారం టాస్క్ ఫోర్స్ బృందం హరిపాలెం పీహెచ్సీ పరిధిలోని ఎం.జగన్నాధపురం విలేజ్ హెల్త్ క్లినిక్ను సందర్శించారు. గర్భ
ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోవడం, కావాలని తనను పక్కన పెట్టడంతోనే తాను హాలీవుడ్ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఆ సమయంలో తాను తీవ్ర ఒత్తిడికి గురైనట్లు పేర్
KRNL: అసంఘటిత కార్మికుల సమస్యలను ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సోమవారం అసెంబ్లీలో ప్రస్తావించారు. విపత్తు వేళల్లో కార్మికులకు భరోసా కల్పించేందుకు కేంద్రం అమలు చేస్తున్న ‘ఈ-శ్రామ్’ పథకాన్ని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం కార్మిక నిధులను
HYD: హెల్మెట్ లేకుండా పట్టుబడితే FINEతో పాటు పోలీసులు FREEగా హెల్మెట్ ఇస్తున్నారు. మల్కాజిగిరి ట్రాఫిక్ విభాగం ‘హెల్మెట్ బ్యాంక్’ పేరుతో పోలీసులు సంగీత్ చౌరస్తాలో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టారు. బైకర్ వివరాలు నమోదు చేసి హెల్మెట్ తీసుకోవచ్చు. 24
BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. నేడు స్వామివారు గోవర్ధన గిరిధారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రాల సాక్షిగా, మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ పురవీధుల్లో స్వామివారి ఊరేగి
VSP: జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ఫిర్యాదుల (PGRS) పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న పదిమంది అధికారులను హెచ్చరిస్తూ, “పని చేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వె
ASF: చింతలమానేపల్లి మండలంలో 23 గ్రామాల ప్రజలు లో-ఓల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని MLA హరీష్ బాబు చొరవ తీసుకుని 33/11KV సబ్ స్టేషన్ను ఇటీవల మంజూరు చేయించారు. ఈ మేరకు సోమవారం 33/11KV సబ్ స్టేషన్కు MLA భూమి పూజ నిర్వహించారు. సబ్ స్టేషన్ నిర్మాణ పనులు త
నిర్మల్ నూతన మున్సిపల్ ఛైర్మన్గా ఎన్నికైన అప్పల కావ్య గణేష్ చక్రవర్తిలను ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల అభివృద్ధి కొరకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఈ