KDP: బద్వేల్ పరిధిలోని పూల బావివీధిలో జరుగుచున్న డ్రైనేజ్ పనులను మున్సిపల్ కమిషనర్ వీ.వీ. నరసింహ రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. డ్రైనేజ్లలో నీరు నిల్వ ఉండకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, పారిశుధ్య పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికార
TG: యాదగిరిగుట్ట ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. అయితే వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి యాదగిరిగుట్టలో టెంట్లు కూలిపోయాయి. దీంతో అధికారులు మళ్లీ పునరుద్దరణ పనులను చేపట్టారు. భక్తులకు ఏ ఇబ్బంది కలగకుండా
ప్రకాశం: బేస్తవారిపేటలో బుధవారం రాత్రి ఎస్ఐ రవీంద్రారెడ్డి నైట్ బీట్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,రాత్రి సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను నిలదీసి, సాంకేతిక పరిజ్ఞానంతో వారి వివరాలు, వేలిముద్రలు పరిశీలిస్తూ నేరాలక
తూ.గో: గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో సాయిబాబా గుడి హుండిని కొల్లగొట్టి సొమ్ము అపహరించినట్లు గుడి కమిటీ మెంబర్ సూర్య ప్రకాష్ 3వ తేదీన గోకవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోద
AP: రాష్ట్రంలో 2018 గ్రూప్-1 అధికారులను మూకుమ్మడి బదిలీ చేశారు. 2018 రిక్రూట్మెంట్ లోపాలపై విచారణ పూర్తయ్యేవరకు అప్రాధాన్య పోస్టుల్లో ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ 26 మందిని GADకి అటాచ్ చేస్త
AP: చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టుకు చేసిందేం లేదని ఎమ్మెల్సీ సూర్యనారాయణ విమర్శించారు. ‘భూసేకరణ మొదలు.. కోర్టు కేసులు కూడా జగన్ హయాంలోనే క్లియర్ అయ్యాయి. 2,700 ఎకరాలకు 350 ఎకరాల భూసేకరణే చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తోంది. భోగాపుర
AP: చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టుకు చేసిందేం లేదని ఎమ్మెల్సీ సూర్యనారాయణ విమర్శించారు. ‘భూసేకరణ మొదలు.. కోర్టు కేసులు కూడా జగన్ హయాంలోనే క్లియర్ అయ్యాయి. 2,700 ఎకరాలకు 350 ఎకరాల భూసేకరణే చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడుస్తోంది. భోగాపుర
ASR: క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అనంతగిరి ఎంపీపీ తెడబారికి మితుల పేర్కొన్నారు. గిరిజన యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని, క్రీడల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. బుధవారం అనంతగిరి మండలంలోని చిలకలగెడ్డ పంచాయతీ
TPT: ఇంటి నుంచి పారిపోయి తిరుపతికి చేరుకున్న తెలంగాణ రాష్ట్రం ఘట్కేసర్కు చెందిన బాలుడు లావేటి సుజిత్ కుమార్ను అలిపిరి చెక్ పాయింట్ వద్ద టీటీడీ భద్రతా సిబ్బంది గుర్తించారు. అతని వివరాలను సేకరించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ మేరకు