W.G: తాడేపల్లిగూడెం మండల మహిళా సమాఖ్య భవనంలో బుధవారం రుణమేళా, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని యూనియన్ బ్యాంక్ కౌన్సిలర్ రాజేశ్ బాబు సూచించారు. మహిళా దినోత్సవం సందర్
AP: MLA కొలికపూడిపై TDP రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ‘కొలికపూడి తనకు తాను గొప్పగా ఊహించుకుంటున్నారు. ఆయనకు చివరి వార్నింగ్ అయిపోయింది, మళ్లీ పిలిచి మాట్లాడబోం. వ్యక్తిగత ఇమేజ్తో ఎవరూ గెలవరు, ఇది కొలికపూడికి అర్థం కావట్లేద
VZM: గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా చీపురుపల్లి వెలుగు కార్యాలయం వద్ద బుధవారం పెరటికోళ్ల పంపిణీ చేపట్టారు. ఒక్కో యూనిట్లో 3 పుంజులు, 8 పెట్టెలు (మొత్తం 11) ఉంటాయని, ధర ₹4,500 అని ఏపీఏం అప్పలనాయుడు తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఏడీ సుబ్రహ్మణ్యం
SKLM: ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా పలు పరీక్ష కేంద్రాలను ఆర్జేడీ శేఖర్ బాబు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రణస్థలం వెళ్లి పోలీస్ స్టేషన్లో ప్రశ్న పత్రాల పరిస్థితిని గమనించారు. అనంతరం శ్రీకాకుళం ఆర్ఐవో కార్యాలయాన్ని సందర్శించ
PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ పెద్దపల్లి మండలం రాఘవపూర్లో నిర్మిస్తున్న స్త్రీ శక్తి భవన నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. చిన్నచిన్న పెండింగ్ పనులు పూర్తిచేసి మార్చి 31 నాటికి భవనాన్ని ప్రార
MNCL: అడవులు, వన్యప్రాణులతోనే పర్యావరణ సమతుల్యత ఉంటుందని తాళ్లపేట FRO సుష్మారావు అన్నారు. బర్ద్ వాచ్ కార్యక్రమంలో భాగంగా జన్నారం మండలంలోని తపాలాపూర్ జడ్పీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు బుధవారం మండలంలోని గోండుగూడా గేటు ద్వారా అటవీ ప్రాంతాన్
కర్నూలు జిల్లా వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అక్షరాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా కృష్ణగిరిలో అక్షరాభ్యాస శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ఇవాళ సందర్శించారు. శిబిరంలో అభ్యాసకుల హాజరు, పాఠ్య బోధన విధానం, నేర్చుకునే పురోగత
MNCL:హోలీ పండుగ పురస్కరించుకొని కోటపల్లి మండలం వెంచపల్లి వద్ద ప్రాణహిత నదిలోకి ప్రజలు వెళ్లకుండా అధికారులు ఆంక్షలు విధించారు. నది లోతు ఎక్కువగా ఉన్నందున ప్రమాదాలు జరిగే ముప్పు ఉందని, ఎవరూ స్నానాలకు రావద్దని సూచించారు. CI కృష్ణ ఆదేశాల మేరకు సర్
MNCL: తెలంగాణ ఉద్యమ కారులను తెలంగాణ స్వతంత్ర సమర యోధులుగా గుర్తించాలని తెలంగాణ ఉద్యమ కారుల ఐక్య వేదిక నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఉద్యమ కారులకు ప్రతి నెల రూ.50 వేల పెన్షన్
MNCL: గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని జన్నారం మండలంలోని కామన్పల్లి గ్రామ సర్పంచ్ పేరం శ్రీనివాస్ అన్నారు. బుధవారం తమ గ్రామ పర్యటనకు వచ్చిన ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. గ్రామాలలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని ప