JGL: జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బీ.ఎస్. లత ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట, మెట్పల్లి మండలం కొండ్రిక్యాల రైస్ మిల్లులను సందర్శించి రికార్డులను పరిశీలించారు. నిర్దేశిత గడువులో కోటాను పూర్తి చేయాలని యాజమాన్యాలను ఆదేశించారు. అనంతరం 544 సర్వే న
NGKL: పదర మండల కేంద్రంలోని శ్రీకృష్ణ దేవాలయం ప్రహరీ గోడను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. భక్తుల కోరిక మేరకు ప్రహరీ గోడతో పాటు మిగిల
WGL: పర్వతగిరి మండలం చింతనెక్కొండలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం బాల్య శశిరేఖ ఈ నెల 20న నర్సంపేటలోని కుమార్తె ఇంటికి వెళ్లగా, గురువారం ఇంటి తాళం పగులగొట్టినట్లు గుర్తించారు. బీరువాలో ఉన్న 60 తులాల వెండి, 10
MBNR: పాలమూరు యూనివర్సిటీలో ‘గ్రాన్ టూరిస్మో 2.0’ కార్యక్రమాన్ని వీసీ ప్రొఫెసర్ ఎన్.శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేష్ బాబు ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ.. సైన్స్, మేనేజ్మెంట్ విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్ల వైపు దృష్టి సారించాలని పి
HNK: జిల్లా నూతన కలెక్టర్గా చాహత్ బాజ్పాయ్ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు వరంగల్ మహానగర పాలక సంస్థ (GWMC) కమిషనర్గా సేవలు అందించిన ఆమెను ప్రభుత్వం కలెక్టర్గా నియమించింది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లా సమగ్ర అభివృద్ధి
MBNR: TGSC స్టడీ సర్కిల్లో 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tsstudycircle.co.in వెబ్ సైట్లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని NTR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళా
T20 WC వేదికగా జింబాబ్వే చెత్త రికార్డులు మూటగట్టుకుంది. T20ల్లో 2 వరుస మ్యాచుల్లో 250+ రన్స్ సమర్పించుకున్న జట్టుగా నిలిచింది. జింబాబ్వేపై 23న విండీస్ 254/6 స్కోర్ చేయగా.. రాత్రి భారత్ 256/4 చేసింది. ఈ రెండూ T20 WCలోనే టాప్-3 టీమ్ స్కోర్స్లో ఉండటం గమనార్హం. అలాగ
VKB: కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిన్న ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులకు టాస్క్ ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ITCE డిస్టిక్ మేనేజర్ సిరాజుద్దీన్ మాట్లాడారు. విద్యార్థులకు బేసిక్ మ్యాథమెటిక్స్,
ఏలూరు పవర్పేట రైల్వే స్టేషన్లో రైలు సమీపిస్తున్న సమయంలో ఒక మహిళ ట్రాక్పైకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. ప్రమాదాన్ని గమనించిన కమ్యూనికేషన్ కానిస్టేబుల్ డేవిడ్ వెంటనే ట్రాక్పైకి దిగి ఆమెను పక్కకు లాగి ప్రాణాలు కాపాడారు. రైలు
E.G: రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరులో RDSS పనుల నిమిత్తం శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కళ్యాణ్ నగర్, ఆదర్శ్ నగర్, జంగాల కాలనీ, ఉద్యోగుల కాలనీ, క్వారీ ప్ర