TG: సీఎం రేవంత్ రెడ్డిపై MLA కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రశంసల వర్షం కురింపించారు. ‘మునుగోడులో ఇంటిగ్రేటేడ్ స్కూల్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు. విద్యావ్యవస్థలో రేవంత్ మార్పులు తెస్తున్నారు. గత ప్రభుత్వం విద్యను గాలికి వదిలేసింది. బర్
PLD: శ్రీ బాల చార్మిక సమేత అమరేశ్వర స్వామి దేవస్థానం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి పాల్గొన శుద్ధ పూర్ణిమ కేతు గ్రహ సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా దేవాలయము మూసివేయనున్నట్లు సహాయ కమిషనర్ రేఖ తెలిపారు. పునః ప్రారంభం నాలుగవ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు స
KMR: గాంధారి మండలం రామలక్ష్మణపల్లి శివారులో సంగీయా నాయక్కు చెందిన లేగ దూడను శనివారం రాత్రి చిరుత దాడి చేసి చంపింది. శనివారం సాయంత్రం కొట్టంలో ఆవులను కట్టేసి ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం వచ్చి చూసే సరికి దూడ చనిపోయింది. ఫారెస్ట్ అధికారులకు
ఖమ్మం ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఐదు నెలల ఫౌండేషన్ కోర్స్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు SR&BGNR డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. జాకీరుల్లా తెలిపారు. మొత్తం 535 మంది ధరఖాస్తు చేసుకోగా.. 268 మంది హాజరయ్యారని, 267 మంది గైర్హాజరైనట్లు చెప్పారు.
KNR: మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆదివారం కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద తనిఖీలు చేపట్టి రాకేష్ రెడ్డి, విజయ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి వాహన
PDPL: విహారయాత్రలతో విజ్ఞానం పెరుగుతుందని రామగిరి మండలం చందనాపూర్ గ్రామ సర్పంచ్ కొండ మంజుల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం చందనాపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడు రాచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో లక్నవరం, రామప్ప విహార యాత్రక
కృష్ణా: గన్నవరంలో సీపీఎం నేత మల్లంపల్లి ఆంజనేయులు ఇరాన్పై జరుగుతున్న సైనిక దాడులను ఖండించారు. అంతర్జాతీయ సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, యుద్ధం వల్ల సామాన్య ప్రజలే నష్టపోతారని అన్నారు. సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరస
ప్రకాశం: మర్రిపూడిలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిన సలీం రిటైర్మెంట్ తీసుకున్న సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శాలువా పుష్పగుచ్చాలతో సత్కరించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఎస్పీ మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకు
NGKL: మాదిగ జాతి ఆత్మగౌరవం, ఎస్సీ వర్గీకరణ సాధన కోసం సాగిన 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో అసువులు బాసిన అమరుల త్యాగాలను ఎంఆర్పీఎస్ నాయకులు స్మరించుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో అమరు