ADB: జంధాపూర్ గ్రామ ప్రజల చిరకాల కోరికైన స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుపై జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం సమర్పించారు. గ్రామ ప్రధాన రహదారిపై వాహనాలు అతివేగంగా వెళ్తుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని
HYD: తార్నాక, నారాయణగూడ ప్రాంతాల్లో న్యాచురల్ గ్యాస్ కోసం కార్ల క్యూ లైన్లు కనిపించాయి. సీఎన్జీ బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. సరఫరా లోపం కారణంగా వాహనాలు పెద్ద ఎత్తున వరుసగా నిలిచిపోయాయి. ఉద్యోగాలు, కార్యాలయాలకు
NRPT: ఈనెల 3న మంగళవారం హోలీ పండుగను నిర్వహించుకోవాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ నాయకులు అనిల్ కుమార్ రెడ్డి, కానుగంటి వెంకటేష్, కుమ్మరి రాజులు తెలిపారు. సోమవారం రాత్రి కామ దహనాన్ని నిర్వహించి మంగళవారం హిందూ సోదరులు హోలీ పండుగను ప్రకృతి సిద్
KRNL: ఎమ్మిగనూరు పట్టణంలో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని.. లేకుంటే చర్యలు తీసుకుంటామని DSP భార్గవి ఇవాళ హెచ్చరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. ఆటోలను వరుస క్రమంలో నిలబెట్టి నడుపుకోవాలని, దీనిపై గొడవలకు దిగవద్దని
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ‘క్రిష్ 4’ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ తప్పేలా లేదు. ఈ భారీ ప్రాజెక్ట్ను హృతిక్ స్వయంగా దర్శకత్వం వహించనున్నప్పటికీ, ఇది ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. దీనికంటే ముందు మరో భారీ చిత్రాన
NDL: ఆళ్లగడ్డ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల నుంచి చింతామణి వైపు వెళ్తున్న A1 ప్రైవేట్ అంబులెన్స్, ముందున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో అంబులెన్స్ ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఒక
TG: కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. జల్పల్లిలో ఎస్కే రాయల్ ఎంటర్ప్రైజెస్, షాహీ గోల్డ్ కంపెనీలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో అబ్దుల్ సత్తార్ సహా నలుగురు నిందితులను అదుపులోకి తీసు
W.G: సైబర్ క్రైమ్ మోసగాళ్లు రోజుకో పంథా అనుసరిస్తున్నారు.. బురిడీ కొట్టిచే ప్రయత్నం బెడిసి కొట్టింది . వివరాల్లోకి వెళితే ఆకివీడు మండలం అజ్జమూరుకు చెందిన రిటైర్డ్ టీచర్కు నిన్న ఉదయం గుర్తు తెలియని నెంబర్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చినట్లు తెలిపార
KRNL: టమాటా రైతుకు ఈ ఏడాది కష్టకాలం దాపురించింది. ఆరు గాలం కష్టపడి పండించిన పంటకు మార్కెట్లో గిట్టు బాటు ధర లేక పొలంలోనే వదిలేసే దుస్థితి ఎదురైంది. పెద్దకడబూరు మం. రంగాపురానికి చెందిన నాగరాజు ఎకరా పొలంలో టమాటా సాగు చేశారు. ఇప్పటివరకు రూ.40 వేలకు ప
అన్నమయ్య: చిట్వేలి శ్రీ సాయి వికాస్ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యాసంస్థల అధ్యక్షులు జ్యోతి ప్రారంభించి,C.V రామన్ చిత్రపటానికి నివాళులర్పించారు.HM రామకృష్ణారెడ్డి,శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని సూచించారు.పప