KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, మహానంది, యాగంటి, కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితర ఆలయాలను చంద్రగ్రహణం కారణంగా రేపు వేకువజాము నుంచి మూసివేస్తున్నట్లు ఈవోలు తెలిపారు. శ్రీశైలంలో రేపు రాత్రి 9కి భక్తులకు దర్శనం కల్పిస్తారు. మిగతా
TG: అహ్మదాబాద్లోని సబర్మతి నది ప్రక్షాళన కోసం 22KM పరిధిలో 10 వేల మందిని తరలించినట్లు అక్కడి అధికారులే తెలిపారని మంత్రి శ్రీహరి, ఎంపీ చామల కిరణ్ వెల్లడించారు. సబర్మతికి నర్మదా నీటిని ఇచ్చినట్లే, మూసీకి గోదావరి నీటిని తేవాలని సీఎం రేవంత్ ప్రయ
ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామంలోని చెరువు కట్టపై వెలసిన హజరత్ యాదుల్లాహ్ భాష ఖాదిరి రహమతుల్లా అలైహి 175వ ఉరుసు ఉత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వామివ
AP: డోలోత్సవాన్ని పురస్కరించుకుని సింహగిరిపై నుంచి స్వామి, అమ్మవార్లు కొండ దిగువకు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటరావు తెలిపారు. ఉత్సవం పూర్తయ్యే వరకు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉ
విండీస్పై అజేయంగా 97* పరుగులతో భారత్ను విజయతీరాలకు చేర్చిన శాంసన్ అరుదైన ఘనత సాధించాడు. T20 WCలో 2వ అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ రోహిత్(92) పేరిట ఉండగా.. తర్వాతి స్థానంలో కోహ్లీ(89*) ఉన్నాడు. ఈ లిస్ట్ అగ్రస్
ELR: పడమటిపాలెం మెయిన్ రోడ్డు వెంబడి ఉన్న నిద్రగన్నేరు చెట్టుకు ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న కైకలూరు ఫైర్ ఆఫీసర్ క్రాంతికుమార్ సిబ్బందితో చేరుకుని మంటలను అదుపు చేశ
NLG: కనగల్ మండలానికి చెందిన కంబాల శివలీలకు ‘కళామతల్లి ముద్దు బిడ్డ’ ఆత్మీయ సత్కారం వరించింది. గత కొన్నేళ్లుగా ఆమె చేస్తున్న సామాజిక సేవలు, కళా రంగంలో కృషిని గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. నేడు హైదరాబాద్లోని త్యాగరాయ గానసభలో జరిగే కా
E.G: గతంలో వైసీపీకి ఓటు వేసిన వేలాదిమంది 2024లో తన గెలుపుకు కృషి చేశారని అనపర్తి MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం పేర్కొన్నారు. కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు
AKP: నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి పండిత సదస్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కళ్యాణ వేదికపై ఉభయదేవేరులను అదిష్టింప చేసి ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చారు. ప్రధాన అర్చకులు
మహబూబ్నగర్లోని ఓ సంస్థ మేనేజర్ మధుకర్ రెడ్డిపై ఉద్యోగం కోసం వచ్చిన మహిళను వేధించాడన్న ఆరోపణల నేపథ్యంలో బీసీ సమాజ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యుడిపై తక్షణ చర్యలు తీసుకుని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ అంశంపై సోమవారం మెట్టు