AP: కాబోయే భర్త వేధింపుతలో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన కడప జిల్లాలో జరిగింది. ఐటీ ఉద్యోగి షాజహాన్ అనే వ్యక్తితో యువతికి నిశ్చితార్థం అయింది. తనకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని, తానంటే ఇష్టం లేదంటూ యువతిని వేధించాడు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనా స్థలి వద్ద 12 పేజీల సూసైడ్ నోట్ లభ్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.