TG: 2023లో ప్రజాపాలన ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2023లో తమ దగ్గర అధికార యాంత్రాంగం లేదు.. అవినీతి డబ్బు లేదన్నారు. తాము కమిట్మెంట్తో, మంచి చేయాలనే ఆలోచనలతో ప్రజల ముందుకు వచ్చాం కాబట్టే.. గెలిచామన్నారు. SC వర్గీకరణ కోసం ఎన్నో ఏళ్లుగా ఉద్యమం
PLD: గురజాల మండలం గంగవరంలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి 32వ వార్షికోత్సవ కళ్యాణ వేడుకలు ఈ నెల 8న వైభవంగా జరగనున్నాయి. ఆదివారం ఉదయం 11 గంటలకు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని ఆలయ కమిటీ తెలిపింది. ఇదే క్రమంలో నూతనంగా నిర్మించిన దీక్షా భవ
ప్రకాశం: కొనకనమిట్ల మండలం గార్లదిన్నె గ్రామ సమీపంలో వెలిసిన వెలుగొండ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక
ఏలూరు: ఈనెల 7న మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు, పవరుపేటలోని గాంధీ నగర్ అన్నే భవనంలో కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బొల్లు రామకృష్ణ, కె. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలి
భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో మొత్తం 34 సిక్సర్లు నమోదయ్యాయి. భారత బ్యాటర్లు 19 సిక్సర్లు బాదగా, ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో 15 సిక్సర్లు వచ్చాయి. దీంతో టీ20 వరల్డ్ కప్లో అత్యధిక సిక్సర్లు నమోదైన మ్యాచ్గా ఇది సరికొత్త రికార్డ
వేసవిలో ఎండ తీవ్రత వల్ల డీహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదముంది. చెమట ద్వారా శరీరం నుంచి నీరు, లవణాలు తగ్గి అలసట, నీరసం, తలతిరగడం, తీవ్రమైన దాహం వంటి సమస్యలు కలుగుతాయి. ఈ సమస్యలను నివారించడానికి తగినంత నీరు, కొబ్బరి నీళ్లు తాగడం చాలా ముఖ్యం. వీటిత
NTR: తిరువూరు మండలం కాకర్ల పంచాయతీ పరిధిలోని రామన్నపాలెం అడవి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. మృతుడిది టేకులపల్లి గ్రామానికి చెందిన మల్లాది కిషోర్ (20) గా స్థానికులు శుక్రవారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనక
AKP: అటవీ శాఖకు చెందిన భూముల్లో జీడి తోటలు సాగు చేస్తున్న వారికి పట్టాలు మంజూరు చేయాలని కోటవురట్ల మండలం అణుకు గ్రామానికి చెందిన గిరిజనులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం చౌడువాడ సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అలాగే, జీడీ పిక్కలకు కిలో రూ.200
SDPT: రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న 18 వేల ఆర్టీజన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఈనెల 10న హైదరాబాద్ ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ఎదుట చేపట్టే ధర్నాను విజయవంతం చేయాలని తెలంగాణ టీవీఏసి జెఎసి నాయకులు గౌటే భాస్కర్ పిలుపునిచ్చారు. చిన్నకోడూర్
VSP: జీవీఎంసీ 13వ వార్డు ఆరిలోవలో శానిటేషన్ వర్కర్లకు కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ ఇచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ బుచ్చ రామురెడ్డి, మహిళల కోఆర్డినేటర్ ఎం. నాగలక్ష్మి పా