NTR: నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నండ్రు బాబు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాదులు విధులు బహిష్కరించారు. కర్నూలు బార్ అసోసియేషన్ సభ్యులు ఎం పవన్ కుమార్పై విక్రమ్ సింహ అనే సీఐ దాడి చేయటం పట్ల తీవ్రంగా ఖండించారు. తక్షణం సీఐపై చట్
W.G: ఉండి మండలం, పాముల పర్రులోని రొయ్యల చెరువుల్లో గుర్తుతెలియని వ్యక్తులు పురుగుల మందు కలపడంతో లక్షలాది రూపాయల విలువైన రొయ్యలు మృతి చెందాయి. ఈ ఘటనతో రైతులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. గ్రామ సర్పంచ్ భర్త కేశన బలుసుల మాస్టర్ 12 ఎకరాలు, కేశ
KMM: పెనుబల్లి మండలం రామచంద్రరావు బజార్ గ్రామంలో నంద్యాల కృష్ణవేణి గోపిలకు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దయానంద్ హాజరయ్యారు. పేదవారికి ఇల్లు అందించడం ముఖ్య లక్ష్యంగా
TG: సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దేవాదుల ఫండ్ రైజింగ్ కోసమే రేవంత్ వచ్చారని, కేరళ ఎన్నికలకు ఫండ్ పంపడం కోసం దేవాదుల పనులను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. సీఎం మైండ్ గేమ్ ఆడుత
SKLM: తెలుగువారి గౌరవాన్ని ఢిల్లీలో నిలబెట్టిన మహానేత మాజీ కేంద్రమంత్రి ఎర్రం నాయుడు అని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం విజయవాడలో మంత్రి అచ్చెన్నాయుడు క్యాంపు కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార
PDPL: ముర్మూర్ కొమరన్న జాతరకు హాజరుకావాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ను జాతర ఆహ్వాన కమిటీ కార్యనిర్వాహకుడు గోపు ఐలయ్య కోరారు. సోమవారం ఎన్టీపీసీ అతిథి గృహంలో ఆయనను కలిసి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 27 నుంచి మార్చి 3 వ
NGKL : నాగర్ కర్నూల్ మండల పరిధిలోని కుమ్మెర జాతరలో కులోన్మాదానికి బలైన చిన్నారి ఘటనను నిరసిస్తూ సోమవారం లింగాల మండలం అంబటిపల్లిలో MRPS, రజక సంఘం నాయకులు కుమ్మెర కు బయల్దేరారు. నిందితులను శిక్షించాలని MRPS నేత బంగారయ్య మాదిగ డిమాండ్ చేశారు. ఈ కార్యక్
ADB: బజార్హత్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామస్తులు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ను నేరేడిగొండలోని ఆయన నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 11న గ్రామంలో నిర్వహించనున్న అఖండ హరినామ సప్తహ, మూర్తి విగ్రహ ప్రతిష్టపన కార్యక్రమానికి రావాలని ఎమ్
KNR: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏషియన్ పెయింట్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. లోడింగ్, అన్లోడింగ్ హమాలీ ఛార్జీలు చెల్లించాలని, డ్రైవర్లందరికీ ఇన్సూరెన్స్, రవాణా సౌకర్యం కల్పిం