కర్నూలు: జిల్లా BJP కమిటీలో పలు కీలక పదవులకు కొత్త నియామకాలు చేపట్టారు. జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా దాసరి యువరాజు, మైనారిటీ మోర్చా అధ్యక్షుడిగా సయ్యద్ షహీన్ను నియమించారు. అధికార ప్రతినిధులుగా లోకేష్, దేశాయి గురురాజ స్వామి, బోయ బ్రహ్మయ్
HYDలో సిల్ట్ ఛాంబర్లు లేకుండా వేల సంఖ్యలో హోటళ్లు, రెస్టారెంట్లు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ జలమండలి కఠిన చర్యలు చేపట్టడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. హోటల్ రెస్టారెంట్ల నుంచి భారీగా కూరగాయల వ్యర్ధాలు వచ్చి డ్రైనేజీలో కలుస్తుండడంతో బ్ల
AP: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో వెంటిలేటర్పై 11 మందికి వైద్యులు డయాలసిస్ అందిస్తున్నారు. ఈ క్రమంలో బాధితులను మంత్రి నిమ్మల రామానాయుడు పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి ఆదేశించారు. వారికి ఎలాంటి సహాయం కావాలన
KDP: చక్రాయపేట మండలంలోని గండిక్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయానికి రూ.1.09 కోట్ల ఆదాయం సమకూరినట్లు డిప్యూటీ కమిషనర్ గురు ప్రసాద్ తెలిపారు. స్థానిక ఆలయం వద్ద శుక్రవారం తలనీలాలకు, కొబ్బరికాయల వేలం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గండి ఆలయ మాజీ చైర్
ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం మూడు సంవత్సరాల బాలుడి పై కుక్క దాడి చేసింది. స్థానిక పాత బస్టాండ్ వద్ద ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడి పై వీధి కుక్క దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే వారు తల్లిదండ్రులు తెలపగా.. హుటాహుటిన చికిత్స న
NZB: విద్యతోనే సమాజంలో ఉన్నత స్థానం, గౌరవం లభిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు పునర్వినియోగ శానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్, SBI బ్యాంకులు సంయుక్తంగా ప
ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ నీల్ సెడకా (86) కన్నుమూశారు. ‘బ్రేకింగ్ అప్ ఈజ్ హార్డ్ టు డూ’, ‘క్యాలెండర్ గర్ల్’ వంటి హిట్లతో ఆయన ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. ఆరు దశాబ్దాల కెరీర్లో మూడు బిల్బోర్డ్ నంబర్ 1 హిట్లు సాధించిన ఆయన, 1983లో ‘సాం
NLG: కాకతీయ కాలం నుంచి ప్రసిద్ధి, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన శ్రీ రామలింగేశ్వర జాతర రానే వచ్చింది. రాష్ట్రంలోనే నాలుగో జాతరగా గుర్తింపు పొందిన జాతరగా నిలిచింది. రేపటి నుంచి జాతర అట్టహాసంగా ప్రారంభం కానుంది. గణపతి పూజతో ప్ర
BPT: పాత బస్టాండ్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు సమన్వయకర్త నామన వెంకట శివన్నారాయణ తెలిపారు. పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పారు. ఈరోజు మరియు ఆదివారం కూడా ఉదయం నుంచి సాయంత్ర
SRPT: అనంతగిరిలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సైన్స్ మేళాలో విద్యార్థులు 25కు పైగా ప్రాజెక్ట్స్ ప్రదర్శించారు. “వికసిత భారత్కు మహిళా శాస్త్రవేత్తలు ఉత్ప్రేరకాలు” అన్న థీమ్తో ఈ సైన్స్ మేళా నిర్వహించినట్లు HM సు