SRPT: అనంతగిరిలో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సైన్స్ మేళాలో విద్యార్థులు 25కు పైగా ప్రాజెక్ట్స్ ప్రదర్శించారు. “వికసిత భారత్కు మహిళా శాస్త్రవేత్తలు ఉత్ప్రేరకాలు” అన్న థీమ్తో ఈ సైన్స్ మేళా నిర్వహించినట్లు HM సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సైదులు, నాంచారయ్య, బాబు, ఓంకారం, CRP హైమవతి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.