GNTR: ఆయేషా మీరా శరీర అవశేషాలను తిరిగి ఖననం చేయనున్న నేపథ్యంలో తెనాలిలోని ఈద్గా వద్ద పోలీసులు భద్రతను పెంచారు. విజయవాడ సీబీఐ కోర్టు నుంచి అవశేషాలను స్వీకరించిన తల్లిదండ్రులు, నేడు మధ్యాహ్నం తెనాలి చెంచుపేటలోని ఖబరస్థాన్కు చేరుకుంటారు. ముస
కర్నూలులో 10వ రక్షణ దళాల వెటరన్స్ డే సందర్భంగా శనివారం ర్యాలీ నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల అధికారి శివ హరి నాయక్ తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో టీజీ లక్ష్మి కళ్యాణ మండపం నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుంది. మాజీ సైనికులు
MNCL: మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తానే పారిశుధ్య కార్మికుడిగా మారాడు MCPIU జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్. బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డ్ లో నెల రోజులుగా డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో దోమలు, ఈగలతో వార్డ్ క
సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో ధర్మవరం మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు వేగవంతమైంది. మార్కెట్ యార్డ్ ప్రాంగణంలోని 9.84 ఎకరాల భూమిని 25 ఏళ్ల లీజుకు ఇస్తూ అనుమతులు లభించాయి. కేంద్ర టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ మద్దతుతో తొలి విడతగా రూ. 298.0
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో ఈనెల 28న ఉదయం బాలాలయ ప్రతిష్టాపన నిర్వహించినట్లు ఆలయ ఈవో విజయ రాజు శుక్రవారం తెలిపారు. దేవస్థానంలో నూతన ధర్మాలయం మండపాలను పునః ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. గర్భాలయ నిర్మాణం పూర్
పిల్లల మానసిక ఆరోగ్యం కోసం ఇన్స్టాగ్రామ్ పేరెంట్ అలర్ట్ ఫీచర్ తెచ్చింది. దీని ద్వారా పిల్లలు ఆత్మహత్య, సెల్ఫ్-హార్మ్ వంటి పదాల కోసం వెతికితే, వెంటనే తల్లిదండ్రులకు వాట్సాప్ లేదా SMS ద్వారా సమాచారం అందుతుంది. నిపుణుల కౌన్సెలింగ్ సలహాలు కూడా
కడప జిల్లా ఎర్రగుంట్లలో దాదాపు రూ.2 కోట్లకు పైగా నగదు తీసుకెళ్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం ప్రకారం అతను ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన బంగారు వ్యాపారస్థుడని తెలుస్తోంది. నగదు మూలం ఏమిటి, సంబంధిత బిల్లులు చూపించ
NLG: లారీ దూసుకెళ్లిన దుర్ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. అసంపూర్తిగా నిలిచిపోయిన రోడ్డు పనుల వల్లనే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ
NDL: బేతంచర్ల మండలం సీతారామపురం మెట్ట వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. సంజీవ నగర్ కాలనీకి చెందిన కూలీలు చామంతి పూలు కోయడానికి ఆటోలో వెళ్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ మధుకు తీవ్ర గాయా
NRPT: దామరగిద్ద మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీల కొత్త పాలకవర్గాల ఏర్పాటుతో సర్పంచుల ఆదేశాల మేరకు మురుగు కాలువల క్లీనింగ్, రోడ్ల శుభ్రత పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పంచాయతీ కార్మికులు వేగంగా పనిచేసి పలు కాలనీలలో మిషన్ భగీరథ పైపుల లీకేజ