VZM: జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద శనివారం 2,69,748 మందికి రూ.114.83 కోట్లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని రావివలస గ్రామ సచివాలయ పరిధిలో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. చీపురుపల్లి నియోజకవర్గంలో 36,903 మందికి రూ.15.80 కోట్లు, చీపురుపల్లి మండలంలో 8
JN: దూల్మిట్ట, మద్దూరు మండలాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు నేడు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనునిత్యం జనగామ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా
BHPL: ప్రసిద్ధిగాంచిన కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లను భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన సీఐకి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాద
దేశ తీరప్రాంత రక్షణను మరింత బలోపేతం చేసేందుకు భారత నావికాదళం చెన్నైలో INS అంజాదీప్ను నియమించింది. స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ అత్యాధునిక యుద్ధనౌక, నిస్సార జలాల్లో శత్రు జలాంతర్గాములను గుర్తించి, ట్రాక్ చేస్తుంది. దీనిని డాల్ఫిన్ హంటర్ అన
TG: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందర్ రాజన్ మృతిపై ఏపీ మాజీ సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. సౌందర్ రాజన్ దశాబ్దాల పాటు చిలుకూరు బాలాజీ సేవలో అంకితభావంతో పనిచేశారని.. భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టిన గొప్ప ఆధ్యాత్మిక వేత్త అంటూ జగన్ పేర్కొన్న
TG: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ బకాయిలు రూ.745 కోట్లు విడుదల చేసింది. విడతల వారీగా బకాయిలు విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు తాజాగా బకాయిలు విడుదలయ్యాయి. మర
MHBD: అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం సమాన ప్రాధాన్యతను కల్పిస్తుందని ఎమ్మెల్యే మురళినాయక్ అన్నారు. కేసముద్రం మున్సిపాలిటీ ఉప్పరపల్లి రోడ్లో వీర బ్రహ్మేంద్రస్వామి దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. దేవాలయ నిర్మాణ ప
MDCL: GHMC పరిధిలో ఆస్తి పన్ను బకాయిల వడ్డీపై 90 శాతం మాఫీ కల్పించే “వన్ టైమ్ సెటిల్మెంట్” పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ బోగేశ్వర్లు సూచించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు ఉన్న బకాయిలను కేవల
NZB: అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్షలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సమయపాలన, నాణ్యతతో పూర్తి చేయాలని వారు సూచించారు. ఇంటిగ్
అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 7.4 శాతంతో పోలిస్తే 0.4 శాతం పెరిగినట్లు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.6 శాతం వృద్ధి నమోదు చే