BHPL: ప్రసిద్ధిగాంచిన కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లను భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన సీఐకి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అర్చకులు జూలపల్లి నాగరాజు, తదితరులు ఉన్నారు.