ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 13 డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో 6 తరగతి నుంచి 10 తరగతి వరకు ఉన్న ఖాళీలకు ప్రవేశ పరీక్ష 8వ తేదీ జరుగుతుందని జిల్లా కోఆర్డినేటర్ జయ తెలిపారు. విద్యార్థినీలు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకుని ఆధార్ కార్డు జిరాక
KMM: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. సమావేశంలో 99 రో
VZM: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం 10 గంటలకు విజయనగరం పోలీస్ పరేడ్లో జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి శనివారం తెలిపారు. జిల్లా పరిపాలన యంత్రాంగం, డీఆర్డీఏ, మహిళా అభివృద
WGL: తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ శనివారం HYDలో పార్టీ జాతీయ మహిళా అధ్యక్షురాలు అల్కా లంబాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్చం అందజేసి.. శాలువుతో ఘనంగా సన్మానించారు. అనంతరం వరం
అహ్మదాబాద్లోని మోదీ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని కివీస్ కెప్టెన్ శాంట్నర్ వ్యాఖ్యానించాడు. అలాగే, సొంతగడ్డపై జరిగే ఫైనల్లో భారత్పై విజయం సా
TG: సీఎం రేవంత్తో డెలావర్ గవర్నర్ మాట్ మేయర్ సమావేశం అయ్యారు. ఈ భేటీలో మంత్రి శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. హెల్త్, ఎడ్యుకేషన్ రంగంలో సంస్కరణలు, డేటా ప్రివెన్షన్, యూనివర్సల్ హెల్త్ కేర్పై చర్చించారు. తెలంగాణ ప్రతినిధుల బృందంతో డెలావర్
VKB: దక్షిణ భారతదేశంలోనే ఏకశిలా పర్వతంగా ప్రసిద్ధి చెందిన కుల్కచర్ల మండలంలోని శ్రీ పాంబండ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 8న నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలు వారం రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని EO. బాల నరసయ్య తెలిపారు. కాగ
MHBD: చిన్నగూడూరు(M) కేంద్రానికి చెందిన రైతు నీలం శంకరయ్య నాలుగెకరాల ఆయిల్ పామ్ తోటను దుండగులు ధ్వంసం చేశారు. చిలువేరు సుమన్తో పాటు మరో ఆరుగురు వ్యక్తులు JCB సాయంతో తోటను వేర్లతో సహా పీకేశారు. తోట రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కూడా ధ్వంస
ATP: రాయదుర్గం ప్రజల కోసం ఈనెల 9న సోమవారం పట్టణంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో కాలవ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎన్టీఆర్ విగ్రహం
NLR: ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామ నూతన కమిటీని వైసీపీ ప్రకటించింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. గ్రామ అధ్యక్షుడుగా కూకటి వెంకటకృష్ణారెడ్డితో పాటు మొత్తం 14 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశ