SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఆదివారం జనగణనపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకుంటూ, జనగణనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు, పురపాలక సిబ్బంది, టీడీపీ నేతలు పాల్గొన్నారు.