AP: గ్రూప్-1 వ్యవహారంలో సీఎస్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయనందుకు మండిపడింది. అప్రధాన్య పోస్టులకు బదిలీ చేయాలని గతంలోనే హైకోర్టు ఆదేశించింది. సుమోటోగా ధిక్కరణ కేసు ఎందుకు నమోదు చేయకూడదో చెప్పాలని తెలిపింద
నెల్లూరు జిల్లాలో వివిధ ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్లుగా విధులు నిర్వహిస్తున్న 17 మందికి మంగళవారం జెడ్పీ ఛైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పదోన్నతి కల్పించారు. ఈ మేరకు ఉత్తర్వులు అందజేశారు. ఎంపీడీవో కార్యాలయంలో ఆఫీసు సబార్డినేట్ గా పనిచేస్తున్న వార
NZB: భీంగల్ మండలం పల్లికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాలల లాంగ్వేజెస్ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఐ.సీ.టీ టూల్స్, డిజిటల్ టూల్స్, IFP బోర్డు, దీక్ష ఆప్ మొదలైన వాటిని పాఠశాలలో ఏ విధంగా ఉపయోగిస్తునరన్న ఆంశాలప
సిరిసిల్ల పట్టణంలోని 33వ వార్డు కౌన్సిలర్ కొండ వర్షిణి-నరేష్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎంపీ బండి సంజయ్ను శాలువుతో ఘనంగా సన్మానించారు. కౌన్సిలర్గా గెలుపొందడం
TG: HYDలోని ఇందిరాపార్క్ వద్ద RTC జేఏసీ ధర్నా చేపట్టింది. చలో సెక్రటేరియెట్కు పిలుపునిచ్చింది. RTCని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేసింది. పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలు న
HNK: పిల్లల బంగారు భవిష్యత్తును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన అవసరమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. బాల్య వివాహ విముక్తి అవగాహన ప్రచార రథాన్ని నేడు హన్మకొండలో ఎంపీ ప్రార
VSP: ఏపీ పర్యాటక రంగంలో విశాఖపట్నం జిల్లా కీర్తి కిరీటంగా నిలుస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శాసనసభలో ప్రకటించారు. విశాఖ పరిసరాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి రూ.8,650 కోట్ల పెట్టుబడులతో 50 కీలక ఒప్పందాలు కుదిరినట్లు
MLG: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుపై ములుగు జిల్లా బీఆర్ఎస్ దళిత నాయకుడు చిట్టిమల్ల సమ్మయ్య తీవ్రంగా స్పందించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా గెలుపును జీర్ణించుకోలేక నిర్బంధాలకు పాల్పడటం హేయమని అన్నారు. కుళ్ళు రాజకీయ
ప్రకాశం: మార్కాపురం జిల్లా జాయింట్ కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పులి శ్రీనివాసులును మంగళవారం కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ మర్యాదపూర్వకంగా కలిశారు. జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. కనిగిర