KMM: ములుగులోని హేమాచల శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి తన సతీమణి మాధురితో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించారు. అనంతరం గర్భాలయంలో
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా వారి పెళ్లికి సంబంధించిన సరికొత్త ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రాయల్ డోలీలో రష్మిక ఎంట్రీ ఇవ్వగా, చేతిలో ఖడ్గంతో విజయ్ రాజసం ఉట్టిపడేలా కనిపించిన ఈ ఫొటోలు ఆకట్టుకు
NLG: త్రిపురారం మండలం బాబుసాయిపేట గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన బ్రిడ్జి వద్ద ప్రయాణం నరకప్రాయంగా మారింది. బ్రిడ్జికి ఇరువైపులా మట్టి పోసి చదును చేసి వదిలివేయడంతో రోడ్డు మార్గం అధ్వానంగా తయారైందని గ్రామస్తులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం
SRPT: విజయవాడలో జరిగిన నేషనల్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో సూర్యాపేట బాల్ భవన్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. యండి షగుఫ్తకు ఆల్ ఇండియా డ్రాయింగ్ అవార్డ్, పలువురికి గోల్డ్, సిల్వర్ మెడల్స్ దక్కాయి. గురువు దాసరి యల్లయ్య సన్మానింపబడ్డారు. బాల
KMR: ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఆదేశాల మేరకు మాసానిపల్లిలో కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. సర్పంచ్ సునంద ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు సావిత్రి, యేచవ్వలకు ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కులను అందజేశారు. అనంతరం సర్పంచ్ మాట్ల
KKD: వేట్లపాలెంలో బాణసంచా ప్రమాద బాధితుల కుటుంబాలకు సామర్లకోటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎక్స్రేషియో చెక్కులను మంత్రి కందుల దుర్గేశ్ అందించారు. ఆదివారం కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్, మంత్రి దుర్గశ్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్
సత్యసాయి: అమరాపురంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. తముడేపల్లి గ్రామ సమీపంలో బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. రోళ్ల మండలం HT.హళ్లి గ్రామంలో నామకరణ వేడుకకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు స్
E.G: రాజమండ్రిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ‘మీకోసం’కార్యక్రమం & రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను Meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు
కోనసీమ: అజాగ్రత్త నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదాలు చూస్తున్నామని మండపేట రూరల్ CI దొరరాజు పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాణాసంచా కేంద్రాల్లో భద్రత చర్యలు తీస
శ్రీకాకుళం: ఎల్ఎన్ పేట మండలం మోదుగు వలస గ్రామంలో శ్రీ రామలింగేశ్వర ఆలయ 32వ వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం జరిగిన కార్యక్రమంలో కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. స్వామివారిని