BHNG: మోత్కూర్ ఆరో వార్డు ఆరెగూడెంలో మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమనసే పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి తిరుగుతూ స్థానికులతో మాట్లాడి పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. వార్డుల
AP: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ వరకు భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 75,428 మంది దర్శించుకోగా 36,240 మంది భక
ADB: పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలనీ ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. జిల్లాలో మొత్తం 10,928 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, 52 పరీక్షా కేంద్రాలను ఏర్పాట
WGL: కొమ్మాలలో మార్చి 3 నుంచి ప్రారంభం కానున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లపై ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు. కమిషనరేట్లో జరిగిన ఈ సమావేశంలో బందోబస్తు, బారికేడ్ల నిర్మాణం, పార్కింగ్ స
MBNR: దేవరకద్ర మున్సిపాలిటీ పరిధిలో నిర్మితమైన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సొంతింటి కల సాకారమవ్వడంతో కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశ
అన్నమయ్య: ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటవ తరగతిలో ఉచిత ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజంపేట MEO-1,2 రఘునాథరాజు,సుబ్బరాయుడు తెలిపారు. ప్రైవేట్లో ఉచితంగా ఒకటో తరగతి చేరితే ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది అని అ
CTR: SR పురం మండలం, ఏయంపురం ఆది ఆంధ్రవాడ గ్రామంలో ఎస్సై సుమన్ ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో గంజాయి అమ్మిన, తాగిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాటు సారా, మత్తు పదార్థాలకు
KMM: అర్బన్ పరిధిలోని వెలుగుమట్లలో భూదాన్ భూముల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లపై ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి అకస్మాత్తుగా సుమారు 800 ఇళ్లను కూల్చివేసిన ఘటన తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఇల్లు కోల్పోయిన బాధితులను ఆదివారం పరామర్శించేందుకు AIFB జి
PLD: ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు నేటి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10:00 గంటలకు వినుకొండ టీడీపీ పార్టీ కార్యాలయంలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10:30 శంకర్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబి
KDP: సిద్ధవటంలోని స్థానిక జడ్పీ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని భావన జాతీయస్థాయి ప్రేరణ ఉత్సవ్ పోటీలకు ఎంపికైనట్లు HM సునీత తెలిపారు. ప్రేరణ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 10న కడపలోని కేంద్రీయ విద్యాలయంలో జరిగిన పోటీల్లో ప్రతిభ చూపినట్లు వివ