CTR: చిత్తూరు కలెక్టరేట్లో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటు
AP: చంద్రబాబు అంటే పొరుగు రాష్ట్రాలకు అలుసు అని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ అన్నారు. అందుకే ఇరిగేషన్పై కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. నీటి కష్టాలు ఉండకూడదని జగన్ రాయలసీమ లిఫ్ట్ తెచ్చారని చెప్పారు. ర
కడపలో 2018 గ్రూప్-1నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన జిల్లాలోని పలువురు అధికారులు హైకోర్టు ఆదేశాలతో GADలో రిపోర్ట్ చేశారు. కడప కమిషనర్ మనోజ్రెడ్డి స్థానంలో KMC కమిషనర్ రాకేశ్ చంద్రం, ప్రొద్దుటూరు RTO మనీషా స్థానంలో MVI నారాయణ నాయక్, జమ్మలమడుగు RDO శిరీషా స్థ
GDWL: అయిజలోని కర్నూల్-రాయచూరు అంతర్రాష్ట్ర రహదారి వంతెనపై ఏర్పడిన ప్రమాదకర గుంతపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు ఎస్సై శ్రీనివాసులు తక్షణమే స్పందించారు. ఆదివారం జేసీబీ సహాయంతో ఆ గుంతను పూడ్చి మరమ్మతులు చేయించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్త
BDK: సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించార
KMM: కూల్చిన చోట పేదలకు 100 గజాల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం అంబేద్కర్ భవన్లో పునరావాసం ఉంటున్న భూదాన్ బాధితులను ఆయన పరామర్శించి మాట్లాడారు. పేదల జీవితాలతో చెలగాటం
SDPT: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట శివారులో అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. చౌదర్పల్లికి వెళ్లే రహదారిపై గుర్తుతెలియని వ్యక్తులు టూ వీలర్ వాహనం ముందు, వెనక చక్రాలను తొలగించి అదే స్థలంలో వదిలి వెళ్లారు. వాహనం ఇలా అక్కడ కనిపించడంత
TG: కోకాపేట్లోని శారదాపీఠాన్ని మంత్రి శ్రీధర్బాబు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రెండు ఎకరాల భూమి శారదాపీఠానికే ఉంటుంది. భూమిని స్వాధీనం చేసుకుంటామనేది అవాస్తవం. నిర్మాణాలు లేవని అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఆ అధికా
MDK: తూప్రాన్ పట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ విగ్రహాల వద్ద వర్గీకరణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన మాదిగ అమరవీరులకు నివాళులర్పించారు. MRPS మెదక్ జిల్లా అధ్యక్షులు చెట్లపల్లి యాదగిరి మాదిగ ముఖ్య అతిథిగా హాజరు కాగా, నాయకులు సర్గల పరశు
కోనసీమ: అమలాపురంలో కిమ్స్ ప్రాంగణంలో చైతన్య రాజు ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహా సభల్లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆదివారం విచ్చేశారు. వారిని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్, మా