KRNL: ఉమ్మడి జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో హ్యాండ్ పంపులను సిద్ధం చేయడం, సుజల స్రవంతి మదర్ ప
JGL: జగిత్యాల అర్బన్ కాలనీ(నూకపల్లి) సమీపంలో గల డంపింగ్ యార్డులో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో స్థానిక కాలనీ వాసులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది డంపింగ్ యార్డుకు చ
E.G: అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. కొవ్వూరులోని TDP కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపా
BDK: కరకగూడెం మండలం అశ్వాపురం పాడు గ్రామంలో ఆదివారం రాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేష్ రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో ఆ గ్
NZB: మెండోరా మండలం పోచంపాడ్లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్న వ్యక్తి కొన్ని రోజుల కిందట ఓ విద్యార్థినిని లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధించిన వ్యక్తి జక్రాన్పల్లి మండలాన
SRPT: కోదాడ మండలం తోగర్రాయి గ్రామంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను రూరల్ ఎస్సై గోపాల్ రెడ్డి ఆదివారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడ
కామారెడ్డి: మోడల్ స్కూల్లో చదివేందుకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సదాశివనగర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాజిరెడ్డి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10వ తేదీలోపు ఆరో తరగతి ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
NDL: చెడు ప్రవర్తనకు స్వస్తి చెప్పి, సత్ప్రవర్తనతో మెలగాలని రౌడీ షీటర్లకు ఆళ్లగడ్డ ఎస్సై నగినా సూచించారు. ఆదివారం ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఎస్సై కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం వారు జీవిస్తున్న విధానం, జీవనోపాధికి చేస్
NDL: దిగువ అహోబిలంలో ఆదివారం రాత్రి శ్రీ ప్రహ్లాద వరద స్వామి, అమృతవల్లి అమ్మవార్ల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. కళ్యాణ మహోత్సవంలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్ర
SKLM: జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు , పరిష్కార వేదిక మీ కోసం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ల