MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో నూతన ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆత్మ చైర్మన్ కార్ల అరుణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై, కమిటీ సభ్యులకు ప్రమాణం చేయించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆత్మ కమిటీ రైతు
BHNG: తుర్కపల్లి మండలంలోని గోపాలపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆర్వో మంచినీటి ప్లాంట్ను సర్పంచ్ పుట్ట సాయిలు ప్రారంభించారు. దాత గుర్రాల నాగేశ్వరరావు రెడ్డి ఆర్థిక సహకారంతో ఈ వాటర్ ఫిల్టర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు.
PDPL: ధర్మారం మండలం నంది మేడారం సోలార్ సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయం మార్కెట్ యార్డ్ మధ్య ఆక్రమిత భూ
BDK: భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. 1,99,248 మంది రామయ్య సేవలో తరించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. గతేడాది ఇదే నెలలో 1,97,860 మంది స్వామివారిని దర్శించుకోగా గతంతో పోలిస్తే ఈసారి
SRCL: చందుర్తి మండలం బండపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అధ్యయన బ్రహ్మోత్సవాలులో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేక వేదికపై ఉత్సవముత్తులను ఆసీనులను చేసి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహి
NLG: మునుగోడులో రూ.200 కోట్లతో 2,500 మంది విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం ప్రారంభించడం శుభపరిణామమని MLA రాజగోపాల్ రెడ్డి తెలిపారు. CM రేవంత్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 79 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ప్రారంభమవుతున్నాయని చెప్పారు. విద్యకు బడ
WNP: వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కరించాలని అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆత్మకూరు పట్టణంలోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ఆవరణలో జిల్లా సమావేశం నిర్వహించారు. రైతులకు పంటలకు గిట్టుబాటు ధర క
PLD: పిడుగురాళ్లలోని పిల్లుట్ల రోడ్డులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సున్నంబట్టీల వద్ద గుర్తుతెలియని వాహనం అటుగా వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో, అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరా
మంచిర్యాల నుంచి మందమర్రి వైపు వెళ్తున్న బైక్ ప్రమాదానికి గురవడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో దుర్గం లావణ్య, అఖిలేశ్వర్, అన్విత్లకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనం అదుపుతప్పి కింద పడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అం
BPT: జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు ఆదివారం పర్చూరు పోలీసులు జూద స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది జూదగాళ్లను పట్టుకుని, వారి నుంచి రూ.6,060 నగదును స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పో