అన్నమయ్య: తంబళ్లపల్లె మండలం రేణుమాకులపల్లె క్రాస్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదంలో 9వ తరగతి చదువుతున్న జయప్రకాష్ (15) అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. రోడ్డు పక్కన నిలబడి ఉండగా, ముదివేడు వైపు నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢ
ELR: దొరమామిడి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వలస కూలి మరణించాడు. పల్పాడు జిల్లా రాజపాలెం మండలం గణపవరానికి చెందిన మురికిపూడి నాని (23) పొగాకు తోటలో పనులకు దొరమామిడి వచ్చాడు. వ్యక్తిగత పని మీద వెళ్లి బైక్పై దొరమామిడి తిరిగి వ
NDL: యాగంటి ఉమామహేశ్వర స్వామి, నందవరం శ్రీ చౌడేశ్వరి మాత ఆలయాలను మార్చి 3వ తేదీన రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నట్లు ఈవోలు పాండురంగారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. యాగంటి ఆలయంలో మంగళవారం ఉదయం 6.30కి ప్రాతః కాల పూజల అనంత
NDL: యాగంటి ఉమామహేశ్వర స్వామి, నందవరం శ్రీ చౌడేశ్వరి మాత ఆలయాలను మార్చి 3వ తేదీన రాహుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా మూసివేయనున్నట్లు ఈవోలు పాండురంగారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. యాగంటి ఆలయంలో మంగళవారం ఉదయం 6.30కి ప్రాతః కాల పూజల అనంత
ATP: అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తోందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. గతంలో రెండుసార్లు వేతనాలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వెంటనే సమస్యలన్నీ పరిష
CTR: చిత్తూరు జిల్లాలో రబీ పంటల ఈ-పంట నమోదు 95 శాతం పూర్తైంది. మొత్తం 3.85 లక్షల పార్సిల్స్లో 3.66 లక్షల పార్సిల్స్ నమోదు అయ్యాయని జిల్లా వ్యవసాయ శాఖాధికారి మురళి తెలిపారు. గడువు సోమవారంతో ముగియనున్న నేపథ్యంలో 100 శాతం నమోదు పూర్తి చేయాలని అధికారులకు
NDL: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి సోమవారం డోన్లో పర్యటించనున్నట్లు టీడీపీ మండల నాయకులు తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో CMRF ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఆయన స్వయంగా పంపిణీ చేయనున్నారు. ఈ క
నంద్యాల జిల్లా కలెక్టరేట్తోపాటు మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీలు స్వీకరించబడతాయని కలెక్టర్ జీ.రాజకుమారి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కా
KDP: పేద విద్యార్థులకు విద్యాహక్కు చట్టం ఒక వరమని BJP జిల్లా అధికార ప్రతినిధి హరి ప్రసాద్ అన్నారు. ఆదివారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ..ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేదింటి పిల్లలకు కేటాయించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. వ
RR: షాద్నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) కార్యాలయం ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. డీసీపీ శిరీష కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. షాద్ నగర్ ప్రాంతాన్ని ప్రభుత్వం ఇటీవల డీసీపీ స్థాయికి పెంచిన నేపథ్యంలో, శాంతి