వస్తువులపై ముద్రించిన ఎంఆర్పీ (MRP) కంటే ఎక్కువ ధర వసూలు చేయడం చట్టరీత్యా నేరం. రైల్వే స్టేషన్లు లేదా ఇతర ప్రాంతాల్లో ఇలా జరిగితే, వినియోగదారులు వెంటనే 139 నంబర్కు కాల్ చేసి లేదా రైల్ మదద్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇలా నిబంధనలు ఉల్లంఘించ
MBNR : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ వైద్యులు పాలకొండ విజయ్ ఆనంద్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణను జూబ్లీహిల్స్లోని ఆమె నివాసంలో కలిశారు. డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి అందించిన విశేష సేవలకు పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో ఆనందదాయకం ఎంపీ అన్నార
TG: లండన్లో తెలంగాణ యువకుడు శ్రీకర్ మృతి చెందాడు. లండన్లోని ఇంట్లో అగ్నిప్రమాదంలో శ్రీకర్ గాయపడ్డాడు. 3 రోజులుగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ.. మృతి చెందాడు. దాదాపు 80శాతం పైగా కాలిన గాయాలతో ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల పాటు
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియాకు షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (10) మరోసారి నిరాశపరిచాడు. దూకుడుగా ఆడుతున్న ఇషాన్ కిషన్ (10) ఔటయ్యాడు. దీంతో 41 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ను నష్టపోయింది. ప్
BDK: భద్రాచలంలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో నిర్వహించే శ్రీరామనవమి, రామయ్య పట్టాభిషేకం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదివారం అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చ
SRD : అమీన్ పూర్లో విషాదం చోటుచేసుకుంది. బొమ్మనకుంటకు చెందిన రవి చెరువులో చాపలు పట్టే సమయంలో ప్రమాదవశాత్తు చేపల వలలో చిక్కుకుని గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. NTR బృందం సహా
JGL: ఆత్మరక్షణకు తైక్వాండో ఎంతో ఉపయోగపడుతుందని జగిత్యాల ఛైర్పర్సన్ వాణి తెలిపారు. జగిత్యాల టౌన్ హాల్లో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తైక్వాండో ఛాంపియన్షిప్ 2026 పోటీలను ఆమె ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు మార
అమెరికాలో కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్ రాష్ట్రంలోని ఓ బార్లో సాయుధుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా.. మరో 14 మంది గాయపడ్డారు. సాయుధుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురు కాల్పులు జరగడంతో నిందితుడు కూడా మృతిచెందినట్లు పోలీసులు
RR: సామరస్యం పెంపొందించడంలో ఇఫ్తార్ విందులు ముఖ్య పాత్ర వహిస్తాయని MLA వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలోని మిలీనియం టౌన్షిప్లో యువ నాయకులు కబీర్, తదితరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రంజ
BHPL: రాష్ట్రంలోని మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఆర్థిక సహాయం అందిస్తామన్న ఎన్నికల హామీ అమలు పై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలని TRP మొగులపల్లి మండల అధ్యక్షుడు బోనగిరి రాజేష్ పటేల్ డిమాండ్ చేశారు. వృద్ధులకు రూ.4,000 ఆసరా పెన్షన్, విద్యార్థులకు ర