GNTR: వెలగపూడి అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన చేనేత స్టాళ్లకు విశేష స్పందన లభిస్తోంది. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించిన ఈ స్టాళ్లను మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిరోజూ సందర్శిస్తూ ఉత్సాహంగా వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. బుధవారం మహిళా మం
NZB: జిల్లాలోని రుద్రూర్ బాన్సువాడ నిజామాబాద్లో హిందువులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి కోరారు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్రావుతో కలిసి డీజీపీ శివధర్ రెడ్డికి వినతి
PDPL: మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పెద్దపల్లి డీజీపీ రామ్ రెడ్డి సూచించారు. సుల్తానాబాద్ మండల కేంద్రంలో బుధవారం రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని మద్యం సేవించి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరమని హె
సత్యసాయి: హిందూపురం పట్టణంలోని 34వ వార్డు మార్కండేయ నగర్లో నూతన రోడ్డు నిర్మాణానికి కూటమి నేతలు బుధవారం భూమిపూజ నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కారమవు
VZM: నెల్లిమర్ల ఈవిఎం గోదాములను కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. గోదాము షట్టర్లకు వేసిన సీళ్లను, తాళాలను పరిశీలించారు. పోలీసు బందోబస్తుపై సమీక్షించారు. సీసీ కెమేరాల ద్వారా చుట్టుప్రక్కల ప&zwn
MDCL: మల్కాజ్గిరి జోన్ అల్వాల్ పరిధిలోని డివిజన్లు 190, 191లలో సివిల్ పనులు, పార్కుల అభివృద్ధిపై జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ ఐఏఎస్ను ఈరోజు కలిసి వినతి పత్రం సమర్పించారు. ప్రతిపాదనలపై స్పందించిన కమిషనర్ పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చార
SRPT: జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో 88.44 శాతం పురోగతి సాధించినట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. రూ.11,919 కోట్ల లక్ష్యానికి గాను రూ.10,541 కోట్లు ప్రజలకు అందించామన్నారు. ముఖ్యంగా వ్యవసాయ
BPT: చీరాల పోలీసులు మాదకద్రవ్యాలు, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై ప్రజలు, యువతకు అవగాహన కల్పించారు. బాపట్లను డ్రగ్స్ రహిత (నషా ముక్త్) జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టుల పట్ల అప్రమత
TG: ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీడియా అకాడమీ చైర్మన్గా వ్యవహరిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి పదవీకాలాన్ని రెండేళ్ల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు, హెల్త
PLD: ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని MLA ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీలో స్పష్టం చేశారు. బుధవారం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు వివరాలు తెలుపుతూ, తన రాజకీయ ప్రస్థానంలో మైనార్టీల పాత్ర కీలకమని కొనియాడారు. వారి కోసం గతంలోన