ATP: జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కడపలో నిర్వహించిన భారీ ఆత్మీయ సమావేశంలో ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడు, అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్ పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లా
ఏలూరు 1 టౌన్ పరిధి చిరంజీవి బస్టాండ్ దగ్గర తమ ఇళ్ళ మధ్య బ్రాందీషాపు పెట్టవద్దంటూ స్థానికులు బుధవారం నిరసన చేపట్టారు. గత కొద్దిరోజులుగా ఆషాపులో మధ్యం దుకాణం తెరువబోతున్నారని తెలిసి బ్యానర్లతో మా పరిసర ప్రాంతాల్లో మద్యం షాపు పెట్టకూడదంటూ ధర
కోనసీమ: యువత మాదకద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ అన్నారు. అమలాపురం రూరల్ సమనస గ్రామంలో మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో బుధవారం మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమ
లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మాణంలో రజినీకాంత్ ‘తలైవార్ 173’ మూవీ చేయనున్నారు. శిబి చక్రవర్తి తెరకెక్కించనున్న ఈ మూవీలో మలయాళ దర్శకనటుడు బాసిల్ జోసెఫ్ భాగం కానున్నాడట. ఇందులో రజినీ తనయుడు పాత్రలో ఆయన కనిపించనున్నట్లు సమాచారం. ప్రియాంక మోహన
TG: హైదరాబాద్లో 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై ఆర్థికశాఖ, CESS ఆధ్వర్యంలో కీలక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎస్ రామకృష్ణారావుతో పాటు మాజీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తదితర ఆ
ప్రకాశం: గిద్దలూరులో తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీడీపీఓ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు బుధవారం రెండోరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కనీసవేతనం రూ. 26 వేలు అమలుచేయడం, వేతనంతో కూడిన వేసవి సెలవులు, మినీ అంగన్వాడీలను మె
NRML: నిర్మల్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని డిఐఈఓ పరుశురాం తెలిపారు. జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసారని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల
AP: సీఎస్ విజయానంద్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం కేసులో హైకోర్టులో విచారణ జరిగింది. గ్రూప్-1 పరీక్షలో ఎంపికైనవారిని సిట్ విచారణ పూర్తయ్యేవరకు అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించింది
ASF: ఆసిపాబాద్ ఆదివాసి మహిళ MLA కోవ లక్ష్మిపై క్యతన్ పల్లి సంఘటనలో A12 గా చూపిస్తూ అక్రమంగా కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదివాసి హక్కుల పోరాట సమితి నాయకులు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా ఆదివాసి మహిళ MLA పై
MBNR: మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ మున్సిపల్ పార్కును కమిషనర్ రామానుజులు రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కులో పారిశుద్ధ్య చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయని